BigTV English

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Bus Falls into Deep Gorge in Tamilnadu : తమిళనాడులోని సేలంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో.. నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఏర్కాడ్ నుంచి సేలం కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. అదుపుతప్పి కొండ పై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.


సహాయక బృందాలు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేలం ఎస్పీ అరుణ్ కబిలన్, ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ ఘటనా ప్రాంతాన్ని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Also Read : ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి, 23 మందికి గాయాలు


ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×