BigTV English
Advertisement

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Bus Falls into Deep Gorge in Tamilnadu : తమిళనాడులోని సేలంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో.. నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఏర్కాడ్ నుంచి సేలం కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. అదుపుతప్పి కొండ పై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.


సహాయక బృందాలు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేలం ఎస్పీ అరుణ్ కబిలన్, ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ ఘటనా ప్రాంతాన్ని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Also Read : ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి, 23 మందికి గాయాలు


ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Related News

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Blood Flow ECMO: మరణించిన తర్వాత కూడా రక్త ప్రసరణ.. ఆసియాలో తొలిసారిగా ఎక్మో టెక్నిక్

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Big Stories

×