E-Paper
Advertisement

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Bus Falls into Deep Gorge in Tamilnadu : తమిళనాడులోని సేలంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో.. నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఏర్కాడ్ నుంచి సేలం కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. అదుపుతప్పి కొండ పై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

సహాయక బృందాలు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేలం ఎస్పీ అరుణ్ కబిలన్, ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ ఘటనా ప్రాంతాన్ని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Also Read : ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి, 23 మందికి గాయాలు

ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×