E-Paper
Advertisement

Good News For Farmers: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ లో రూ. 24,420 కోట్ల రాయితీ..

Good News For Farmers: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ లో రూ. 24,420 కోట్ల రాయితీ..
Advertisement

 

Good news for farmers

Advertisement

Cabinet approves ₹24,420 crore fertilizer subsidy for kharif season: ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య రైతులకు సబ్సిడీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఖరీఫ్ సీజన్ లో ఎరువులపై పోషక – ఆధారిత సబ్సిడి (NBS) రేట్లను నిర్ణయించడానికి NBS పథకం క్రింద 3 కొత్త ఎరువుల గ్రేడ్ లను ఖరీఫ్ సీజన్ 2024 (ఏప్రిల్ 1 నుంచి సెప్టంబర్ 30) వరకు ఎరువులపై రూ. 24,420 కోట్ల రాయితీని ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రైతులు ఎప్పటిలాగే రూ. 1350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ఈ పథకం రైతులకు తక్కువ ధరకు లభ్యమయ్యేలా చూస్తుందని కేంద్ర మంత్రివర్గం గురువారం అధికార ప్రకటనలో తెలిపింది. అలాగే దేశంలో కొత్తగా మరో మూడు సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ స్థాపనకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది.

Advertisement

Read more:  సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రివర్గం ఒక ప్రకటనలో వెల్లడించింది. టాటా గ్రూప్, జపాన్ కి చెందిన రెసినస్ వంటి కంపెనీలు కలిసి రూ. 1,26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లు కలిసి ఏర్పాటు చేయనున్నాయి. ఆటో ముబైల్, టెలికమ్యూనికేషన్, రక్షణ వంటి రంగాలకు అవసరమైన సెమీ కండక్టర్లను తయారు చేస్తారు.

రాయల్టిరేటు స్పెసిఫికేషన్ ఆమోదం లభించడం వల్ల దేశంలో తొలిసారిగా ఈ 12 ఖనిజాల బ్లాకులను వేలం వేయడానికి కేంద్రం వీలు కల్పిస్తుంది. ఖనిజాలపై రాయల్టి రేటు అనేది బ్లాకుల వేలంలో బిడ్డర్లకు ముఖ్యమైన ఆర్ధికపరమైన అంశంపై కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×