EPAPER

CM Yogi Meets Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సీఎం యోగి భేటీ.. యూపీలో బీజేపీ వైఫల్యాలపై ఆరా

CM Yogi Meets Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సీఎం యోగి భేటీ.. యూపీలో బీజేపీ వైఫల్యాలపై ఆరా

మణిపూర్ శాంతిభద్రతలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతిని నెలకొల్పడంలో విఫలం చెందారని పరోక్షంగా కేంద్రప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ప్రజా సేవలో వినయంగా వ్యవహరించాలని సూచించారు.

బీజేపీకి కంచుకోటగా ఉన్న యూపీలో 80 ఎంపీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 36 సీట్లను సాధించింది. దీనిలో బీజేపీ కేవలం 33 సీట్లనే కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ కేవలం 244 సీట్లనే గెలుచుకుంది.2014-2019 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లను మించి బీజేపీ గెలుచుకుంది.


Also Read: అమర్ నాథ్ యాత్ర, ఉగ్రదాడులు.. కాశ్మీర్ పరిస్థితిపై హోం మంత్రి అమిత్ షా సమీక్ష..

ఈనేపథ్యంలో యూపీ సీఎం యోగీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. నిన్న మధ్యాహ్నం ఒక పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ తో యోగీ అర్థగంట సేపు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాత్రి 8గంటల 30 నిమిషాల తర్వాత మరో అరగంటపాటు భగవత్ తో పాటు యోగీ భేటీ అయ్యారు.

Tags

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×