E-Paper
Advertisement

Congress Announced 10 MP Candidate: 10 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల..

Congress Announced 10 MP Candidate: 10 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మరో జాబితా విడుదల..

Congress Announced 10 MP Candidate for 2024 Lok Sabha Elections: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్ మరో 10 మందితో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.హైదరాబాద్ శంషాబాద్‌లోని నోవోటెల్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన పలు రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు.. ఢిల్లీలో 3 స్థానాలకు, పంజాబ్ లో 6 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో ఒక స్థానంకు మొత్తంగా 10 స్థానాలకు పార్లమెంట్ అభ్యర్థులను కేసీ వేణగోపాల్ ప్రకటించారు. దీంతో పాటుగా ఒడిశాలో 75 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులకు పేర్లను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్ వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో పెండింగ్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించనుంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×