E-Paper
Advertisement

Craniotomy : ఆపరేషన్ చేస్తుండగా మెలోడీ సాంగ్స్.. ఆ పేషంట్ ఏం చేశాడంటే..

Craniotomy : ఆపరేషన్ చేస్తుండగా మెలోడీ సాంగ్స్.. ఆ పేషంట్ ఏం చేశాడంటే..
Advertisement

Craniotomy : ఆపరేషన్ థియేటర్ లో పేషంట్ కు ఆపరేషన్ చేసేముందు.. ఆ నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియా ఇవ్వడం తప్పనిసరి. కానీ కొన్నిసార్లు మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి క్లిష్టమైన ఆపరేషన్లలో క్రానియోటమీ ఒకటి. ఈ ఆపరేషన్ చేసేటపుడు పేషంట్ పూర్తి స్పృహతో ఉండాలి. మేల్కొని ఉంటేనే మెదడు పనితీరును పర్యవేక్షించే వీలుంటుంది. ఇలాంటి ఆపరేషన్లు చేసేటపుడు వైద్యులు.. పేషంట్లకు ఇష్టమైన పనులు చేస్తుంటారు. వాటిలో ప్రధానంగా మ్యూజిక్ ఒకటి. పేషంట్ కు నచ్చే పాటలు పెడుతుంటారు. లేదా నచ్చిన సినిమా ప్లే చేస్తారు. అలా ఓ యువకుడికి క్రానియోటమీ ఆపరేషన్ చేసేందుకు మెలొడీ పాటలు ప్లే చేయగా.. ా పాటలకు మ్యూజిక్ ప్లే చేశాడు ఆ పేషంట్. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఎయిమ్స్ లో వైద్యులు ఓ యువకుడికి క్రానియోటమీ ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైద్యులు ఆ యువకుడికి పరిస్థితిని వివరించారు. అయితే తనకు సంగీత వాయిద్యాలు కావాలని అడగటంతో.. వైద్యులు ఆపరేషన్ థియేటర్లో సింథసైజర్ ను ఏర్పాటు చేశారు. సింథసైజర్ పై అతను మెలొడీ పాటలు ప్లే చేస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు. వైద్యులు సక్సెస్ ఫుల్ గా అతని బ్రెయిన్ లో కణితను తొలగించారు. ఇంతక్లిష్టమైన ఆపరేషన్ ను పూర్తి స్పృహతో చేయించుకున్న అతని ధైర్యానికి వైద్యులు ఫిదా అయి అభినందనలు తెలిపారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×