BigTV English
Advertisement

Election Commission New rules: ఈసీ కొత్త రూల్స్.. మళ్లీ ఏమైంది?

Election Commission New rules: ఈసీ కొత్త రూల్స్.. మళ్లీ ఏమైంది?
Election Commission New rules
Election Commission New rules

Election Commission New rules(News paper today telugu): సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తొలి విడల ఎన్నికలకు కేవలం 20 రోజులు ఉండడంతో కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.


ఏప్రిల్ 19 ఉదయం ఏడు నుంచి జూన్ ఒకటి సాయంత్రం ఆరున్నవరకు పోల్ సర్వేపై నిషేధం విధించింది. అలాగే పోలింగ్‌కు 48 గంటల ముందు టీవీ ఛానెళ్లలో ఒపీనియన్ పోల్స్ ప్రచురించరాదని వెల్లడించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికలకు ఓటింగ్ పూర్తి అయ్యేవరకు వీటిని ప్రచురించ డానికి వీల్లేదని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం వీటిని  నిషేధించినట్లు పేర్కొంది. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ప్రచురించుకోవడానికి వీలుంటుంది.


Related News

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Big Stories

×