E-Paper
Advertisement

Uttarkhand Tunnel Rescue : సొరంగం నుంచి సురక్షితంగా బయటకువచ్చిన కార్మికులు!

Uttarkhand Tunnel Rescue : ఉత్తరాఖండ్‌‌ ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్కియారీ సొరంగం నవంబర్ 12న కూలిపోయి.. 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఆ 41 మంది కార్మికులను NDRF(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం మంగళవారం బయటకు తీయగలిగింది.

Uttarkhand Tunnel Rescue : సొరంగం నుంచి సురక్షితంగా బయటకువచ్చిన కార్మికులు!

Uttarkhand Tunnel Rescue : ఉత్తరాఖండ్‌‌ ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్కియారీ సొరంగం నవంబర్ 12న కూలిపోయి.. 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ఆ 41 మంది కార్మికులను NDRF(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం మంగళవారం బయటకు తీయగలిగింది.

గత 16 రోజులుగా ఈ 41 మంది కార్మికులు సొరంగంలోపలే చిక్కుకుపోయి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వారిని కాపాడేందుకు అత్యాధునిక టెక్నాలజీ వైఫల్యం చెందడంతో పాత విధానమైన ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్’ ద్వారా తవ్వకం చేసి ఒక గొట్టం నుంచి కార్మికులను బయటకు తీశారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనా స్థలానికి చేరుకొని బయటకు వచ్చిన కార్మికులను పలకరించారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×