E-Paper
Advertisement

Wayanad Landslides: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?

Wayanad Landslides: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?
Advertisement

Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. భారీ వర్షం కారణంగా గుహలో తలదాచుకున్న వారంతా అక్కడ చిక్కుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కేరళ అటవీ శాఖ అధికారులు పెద్ద సాహసమే చేశారు. కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కే హషీష్ నేతృత్వంలో నలుగురు సభ్యులు నాలుగున్నర గంటలపాటు నడిచి వారు ఉన్న కొండపైకి చేరుకున్నారు.

గిరిజనులు తల దాచుకున్న గుహకు ఎదురుగా ఉన్న లోయ వద్దకు.. గుహలో ఉన్న తన భర్త, పిల్లల  ఆహారం కోసం బయటకు వచ్చిన మహిళలను అధికారులు గుర్తించారు. అనంతరం ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న నలుగురు పిల్లలు, భార్యా భర్తలతో కూడిన కుటుంబం గురించిన ఆచూకీని అధికారులకు చేరవేసారు. గుహలో చిక్కుకున్న వారు వయనాడ్‌లోని పానియా గిరిజన కమ్మునిటీకి చెందిన కుటుంబం అని ఫారెస్ట్ అధికారి హషీష్ వెల్లడించారు. అటవీ ప్రాంతంలో ప్రాణాలకు తెగించి గిరిజన కుటుంబాన్ని కాపాడిన అటవీ శాఖ అధికారులను సీఎం విజయన్ ప్రశంసించారు.ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×