E-Paper
Advertisement

G20 : భారత్‌కు G-20 అధ్యక్ష బాధ్యతలు.. దేశం గర్వించే సమయం: మోదీ

G20 : భారత్‌కు G-20 అధ్యక్ష బాధ్యతలు.. దేశం గర్వించే సమయం: మోదీ
Advertisement

G20 : G20 దేశాల అధ్యక్ష బాధ్యతలు భారత్ చేతికి వచ్చాయి. ఇండోనేషియా నుంచి భారత్‌ జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. రెండురోజులపాటు ఇండోనేషియాలోని బాలిలో జి-20 సదస్సు జరిగింది. G20 బాధ్యతలు దేశానికి రావడం భారతీయులు గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో నుంచి G-20 అధ్యక్ష బాధ్యతలు అందుకుంటున్న చిత్రాన్ని విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విటర్‌లో షేర్ చేశారు. బాలిలో సమావేశమైన నేతలంతా ఉక్రెయిన్‌ తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు సూచించారు. ఈ అంశంపై డిక్లరేషన్‌ ప్రకటించారు. గతంలో రష్యాకు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రస్తావించారు. అణుబెదిరింపులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్ లో పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఇది యుద్ధాల యుగం కాదని G20 దేశాలు స్పష్టం చేశాయి.

Advertisement

సెప్టెంబర్‌లో షాంఘై కోఆపరేషన్ సమ్మిట్‌కు హాజరైన సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అప్పుడు ఇది యుద్ధాల యుగం కాదని పుతిన్‌కు మోదీ సూచించారు. యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తానని పుతిన్ చెప్పారు. అప్పుడు మోదీని ప్రపంచదేశాలు ప్రశంసించాయి. వివిధ దేశాల మీడియాలు మోదీ స్టేట్ మెంట్ ను ప్రస్తావించాయి.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×