E-Paper
Advertisement

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule: ఇకపై విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదేనని సూచించింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం వారి ఇష్టమేనని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేశారు. ఇకపై విమానాల్లో మాస్క్ లు ధరించకపోయినా ప్రయాణికులకు ఎలాంటి జరిమానాలు , శిక్షలు ఉండవని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

దేశంలో బుధవారం 501 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 7,561 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా కేసుల రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. దీంతో విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. ఇప్పటికే కరోనా విషయంలో దాదాపు అన్ని నిబంధనలను కేంద్రం సడలించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×