BigTV English

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి

Narayana : నారాయణకు హైకోర్టులో ఊరట..ఇంట్లోనే విచారణకు అనుమతి

Narayana : మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారు.


సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నానని విచారణకు హాజరుకాలేనని కోర్టుకు తెలిపారు. నారాయణ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నారాయణ వయస్సు 65 ఏళ్లు దాటిందని హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. నారాయణను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో సీఐడీ అధికారులు ప్రశ్నించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


Related News

Pawan Kalyan: ఏపీలో నో ప్లాస్టిక్.. పవన్ కల్యాణ్ ప్రకటన, జనసైనికులను రంగంలోకి దింపాలన్న రఘురామ!

Jagan At Banglore: యధావిధిగా బెంగళూరు మెడికల్ కాలేజీ వద్ద జగన్ ధర్నా

School Teacher: ‘D’ పదం పలకలేదని విద్యార్థిని కొరికిన టీచర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dussehra Holidays: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు, ఎప్పటి వరకు అంటే..?

AP Gold Mines: ఏపీలో బంగారు ఉత్పత్తి.. డెక్కన్ గోల్డ్ మైన్స్ క్లారిటీ, కాకపోతే

Fire Incident: విశాఖ HPCLలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు

YSRCP: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం..

Jagan Logic: మనల్ని సస్పెండ్ చేయలేరు.. జగన్ లాజిక్ అదే

Big Stories

×