E-Paper
Advertisement

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్.. నదిలో కారు డ్రైవింగ్.. పోలీసుల యాక్షన్..

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్..  నదిలో కారు డ్రైవింగ్.. పోలీసుల యాక్షన్..
Advertisement

Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోటానికి కొందరు పర్యాటకులు రోడ్డు మార్గం వదలి నదిలో నుంచి ప్రయాణించారు. క్రిస్మస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల తాకిడి పెరిగింది . దీంతో మనాలి, అటల్ టన్నెల్ రోడ్డు మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు కొన్ని గంటలపాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.

ట్రాఫిక్ ని తప్పించుకునే ప్రయత్నంలో కొందరు ప్రయాణికులు థార్‌ ఎస్‌యూవీలో లహాల్‌ వ్యాలీలోని చంద్రా నదిలో నుంచి ప్రయాణించారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. నదిలో ప్రయాణించిన ప్రయాణికుల తీరును స్థానికులు విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్నపోలీసులు వాహనానికి చలానా వేశారు. నదిలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఘటన తమ దృష్టికి వచ్చిందని స్థానిక ఎస్పీ చెప్పారు. ఆ పర్యాటకులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×