E-Paper
Advertisement

Encounter: CRPFకు భారీ ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, 12 మంది మావోలు మృతి

Encounter: CRPFకు భారీ ఎదురుదెబ్బ..  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, 12 మంది మావోలు మృతి
Advertisement

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో ఇది ఒకటి. ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా మావోయిస్టుల ఉనికి ఉందా..? అనే కోణంలో బలగాలు గాలిస్తున్నాయి.

Advertisement

ఈ ఎన్‌కౌంటర్‌లో జవాన్లు వీరోచితంగా పోరాడారు. వీరమరణం పొందిన సైనికుల త్యాగానికి దేశం నివాళులర్పిస్తోంది. మావోయిస్టుల కదలికలు, వారి ఏరివేతపై భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు.

ALSO READ: CM Revanth Reddy: త్వరలోనే మరో 40వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Related News

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Big Stories

Advertisement
×