E-Paper
Advertisement

India EU Trade Deal: భారత్, ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

India EU Trade Deal: భారత్, ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

India EU Trade Deal:భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) కుదిరింది. ట్రేడ్ డీల్ పై సోమవారం సంతకాలు చేశామని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.

“నిన్న యూరోపియన్ యూనియన్, భారత్ ఒక పెద్ద ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఈ ఒప్పందం భారత్, యూరప్‌ మధ్య వాణిజ్య అవకాశాలను మరింత మెరుగుపరుస్తాయి. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య కీలక భాగస్వామ్యానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ. ఈ ఒప్పందం ప్రపంచ GDPలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 1/3 వంతుకు ప్రాతినిధ్యం వహిస్తుంది” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

భారత్-ఈయూ ఒప్పందం ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనను శక్తివంతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బ్రిటన్, ఈఎఫ్టీఏ ఒప్పందాలను కూడా కలిగి ఉందన్నారు. ఈయూ కమిషన్ చీఫ్ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో భారత్, ఐరోపా మధ్య స్నేహం మరింత బలపడుతుందన్నారు.

Also Read: ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×