E-Paper
Advertisement

IndiGo pilot: ల్యాండింగ్‌కు ముందు పైలట్‌ కళ్లకు లేజర్‌ లైట్‌.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

IndiGo pilot: ల్యాండింగ్‌కు ముందు పైలట్‌ కళ్లకు లేజర్‌ లైట్‌.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Laser light for pilot eyes before landing
Laser light for pilot eyes before landing

Laser light for pilot eyes before landing: బెంగళూరు నుంచి కోల్‌కతాకు వెళ్లే ఇండిగో విమానం టచ్‌డౌన్‌కు చేరుకునేముందు జరిగిన సంఘటనపై ఎయిర్‌లైన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. విమానం ల్యాండింగ్‌కు కిలోమీటరు దూరంలో ఉండగా లేజర్‌ లైట్‌ కాక్‌పిట్‌లోకి వెళ్లింది. దీంతో ఆ లేజర్‌ లైట్‌ సరిగ్గా పైలట్‌ కళ్లను తాకాయి.

ఈ సంఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఇండిగో 6E 223 విమానం బెంగళూరు నుంచి కోల్‌కతాకు బయలుదేరింది. అందులో 165 మంది ప్రయాణికులతో పాటు ఆరు మంది సిబ్బంది కూడా ఉన్నారు. సరిగ్గా సయంత్రం 7.31 గంటలకు ఈ విమానం ల్యాండ్‌ కావాల్సి ఉంది.

Read More: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెలరోజుల్లో కోట్ల విరాళాలు

విమానం ల్యాండింగ్‌కు టచ్‌డౌన్‌ కోసం నిమిషానికి 1,500 నుంచి 2,000 అడుగుల వేగంతో రన్‌వేపై వేగంగా దిగుతుంది. అదే సమయంలో ఓ లేజర్‌ కంతి కిరణాలు విమానం కాక్‌పిట్‌లో నుంచి పైలట్‌ కళ్లలోకి వెళ్లంది. దీంతో కాసేపు పైలెట్‌ కళ్లు మసగబారిన.. సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రమాధం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్‌పై జరిగిన ఈ చర్యల పట్ల ఇండిగో సిభంది విచారం వ్యక్తం చేస్తోంది. లేజర్ చొరబాట్లకు సంబంధించిన ఫిర్యాదును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు పంపినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Read More: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

ఇలా ల్యాండింగ్‌ సమయంలో పైలట్‌పై లేజర్‌ లైట్లు పడటంతో చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. విమానం ల్యాండ్‌ చేయడం కూడా పెద్ద సవాళ్లుగా మరుతుంది. రెండు వైపుల నుంచి వచ్చె లేజర్‌ లైట్‌ ద్వారా విజిబిలిటీని కోల్పోతారు. దీంతో ల్యాండింగ్‌ సమయంలో పైలట్‌ క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×