BigTV English
Advertisement

PM Narendra Modi: కాశీ మినీ పంజాబ్‌ను తలపిస్తుంది.. వారణాసి ప్రసంగంలో మోదీ

PM Narendra Modi: కాశీ మినీ పంజాబ్‌ను తలపిస్తుంది.. వారణాసి ప్రసంగంలో మోదీ
PM Modi Speech in varanasi
PM Modi Speech in varanasi

PM Modi Speech in varanasi: సంత్‌ రవిదాస్‌ బోధనలను ప్రశంసిస్తూ.. 647వ జయంతి సందర్భంగా వారణాసిలో ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. శుక్రవారం తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని సంత్ రవిదాస్ జన్మస్థలి పరిసరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.


సంత్‌ రవిదాస్‌ 647వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధని మోదీ మాట్లాడుతు.. ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ ఔర్ సబ్‌కా ప్రయాస్’ అనే నినాధం అనుసరిస్తూనే ప్రస్తుత ప్రభుత్వం సంత్ రవిదాస్ బోధనలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళుతోందని అన్నారు.

కాశీ మినీ పంజాబ్‌ను తలపిస్తుంది అన్నారు. కాశీ నుంచి ప్రతినిధిగా సంత్ రవిదాస్ అనుచరులకు సేవ చేసే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో స్వాతంత్య్రానికి అర్థాన్ని అందించడంలో, సామాజిక విభజనలను తగ్గించడంలో సంత్ రవిదాస్ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. అంటరానితనం, వర్గవివక్ష, వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పాన వ్యక్తి సంత్‌ రవిదాస్‌ అని తెలిపారు


Read more: Blue Aadhaar Card : బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి..?

ఆలయ ప్రాంతం అభివృద్ధి, రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వివిధ పథకాలను కూడా ప్రధాన మంత్రి వివరించారు. సాధువును అభిప్రాయాలు, మతం అనే సిద్ధాంతాలతో ముడిపెట్టలేమని ఆయన అన్నారు. రవిదాస్, ప్రతి ఒక్కరికీ చెందినవారని వివరించారు. ఈ రోజు గొప్ప సాధువు, సంఘ సంస్కర్త గాడ్గే బాబా జన్మదినాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×