BigTV English
Advertisement

Election Commission: విశాఖలో ఓట్ల తొలగింపు.. 10 వైసీపీ బీఎల్ఏలపై కేసు..

Election Commission: విశాఖలో ఓట్ల తొలగింపు.. 10 వైసీపీ బీఎల్ఏలపై కేసు..

Election Commission: విశాఖలో జరిగిన ఓట్ల అక్రమాలపై ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కొన్ని ఓట్లు తొలగించాలని దాదాపు 163 మంది ఒకటికి మించి ఫారం-7లు దాఖలు చేశారు.


దాదాపు 5వేల ఓట్లు రద్దు చేయాలని ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారు. ప్రతి పక్ష పార్టీల ఓట్లు తొలగించాలని ఈఆర్వోపై ఒత్తిడి తెచ్చారు. వైసీపీ నాయకులే ఓట్లు తొలగించినట్లు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరిశీలనలో వెల్లడైంది.

వైసీపీకి చెందిన 10 మంది బీఎల్ఏలు నిబంధనలు ఉల్లంఘించి ఫారం-7లు సమర్పించినట్టు రిటర్నింగ్ అధికారి తేల్చారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు పోలీస్ స్టేషన్లలో 10 మంది వైసీపీ బీఎల్ఏలపై కేసు నమోదైంది. వీరిలో కొందరు వైసీపీ పశ్చిమ ఇంచార్జి అడారి ఆనంద్ కార్యాయలంలో పని చేసే సిబ్బందిని గుర్తించారు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×