BigTV English

Election Commission: విశాఖలో ఓట్ల తొలగింపు.. 10 వైసీపీ బీఎల్ఏలపై కేసు..

Election Commission: విశాఖలో ఓట్ల తొలగింపు.. 10 వైసీపీ బీఎల్ఏలపై కేసు..

Election Commission: విశాఖలో జరిగిన ఓట్ల అక్రమాలపై ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదుతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. గతేడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కొన్ని ఓట్లు తొలగించాలని దాదాపు 163 మంది ఒకటికి మించి ఫారం-7లు దాఖలు చేశారు.


దాదాపు 5వేల ఓట్లు రద్దు చేయాలని ఆన్ లైన్ లో దరఖాస్తు చేశారు. ప్రతి పక్ష పార్టీల ఓట్లు తొలగించాలని ఈఆర్వోపై ఒత్తిడి తెచ్చారు. వైసీపీ నాయకులే ఓట్లు తొలగించినట్లు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరిశీలనలో వెల్లడైంది.

వైసీపీకి చెందిన 10 మంది బీఎల్ఏలు నిబంధనలు ఉల్లంఘించి ఫారం-7లు సమర్పించినట్టు రిటర్నింగ్ అధికారి తేల్చారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు పోలీస్ స్టేషన్లలో 10 మంది వైసీపీ బీఎల్ఏలపై కేసు నమోదైంది. వీరిలో కొందరు వైసీపీ పశ్చిమ ఇంచార్జి అడారి ఆనంద్ కార్యాయలంలో పని చేసే సిబ్బందిని గుర్తించారు.


Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×