E-Paper
Advertisement

Kiran kumar Reddy : బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. మోదీ, అమిత్ షా డైరెక్షన్ బాగుందని ప్రశంసలు..

Kiran kumar Reddy : బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. మోదీ, అమిత్ షా డైరెక్షన్ బాగుందని ప్రశంసలు..

Kiran kumar Reddy : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనకు జాతీయస్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మార్చి 12న కాంగ్రెస్ కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.

బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీరును తప్పుపట్టారు. ఆ పార్టీ ఎందుకు పతనమైందో తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయాల వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోయిందన్నారు. పార్టీ పెద్దలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ కు పవర్ మాత్రమే కావాలని విమర్శించారు.

కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చేసిన తప్పులేంటో కాంగ్రెస్ కు తెలియడం లేదన్నారు. 1952 నుంచి తన కుటుంబం కాంగ్రెస్ లోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను వీడతానని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్ బాగుందని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. అందుకే బీజేపీలో చేరానని తెలిపారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×