E-Paper
Advertisement

Priyanka Chaturvedi: ఈవీఎంలపై ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు !

Priyanka Chaturvedi: ఈవీఎంలపై ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు !

Priyanka Chaturvedi: దేశ వ్యాప్తంగా ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై పుస్తకాన్ని ప్రచురించారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. ముంబాయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈవీఎంపై ప్రచురించిన పుస్తకాన్ని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వాని కూడా సమర్థించారని పేర్కొన్నారు. ఈవీఎంలపై ఎలాంటి సందేహాలున్నా వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు.

దేశంలో ఒక్క ఓటరుకు ఎన్నికల ప్రక్రియపై అనుమానం వచ్చినా దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్చగా, సజావుగా జరగాలని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలకు విఘూతం కలగకుండా తామ గొంతుకను వినిపిస్తామని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లపై శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ఈసీ అంటే ఎన్నికల కమీషన్ కాదని.. ఈజీలీ కాంప్రమైజ్డ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఈవీఎంలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×