E-Paper
Advertisement
LPG Cylinder Delivery: ఇక గ్యాస్ సిలిండర్లకు ఇబ్బందేలే.. మోదీ సర్కార్ కీలక ప్రకటన
Passive Euthanasia: కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా: 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత హరీష్ రాణాకు విముక్తి!
New flights to Riyadh from India: గల్ఫ్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి రియాద్‌కు కొత్త విమాన సర్వీసులు!
Civil Aviation: గల్ఫ్‌‌ సంక్షోభం.. తరలివస్తున్న భారతీయులు, ఇప్పటివరకు లక్ష మంది రాక, మంత్రి సమీక్ష

Civil Aviation: గల్ఫ్‌‌ సంక్షోభం.. తరలివస్తున్న భారతీయులు, ఇప్పటివరకు లక్ష మంది రాక, మంత్రి సమీక్ష

Civil Aviation: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడులు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. అక్కడ గడిచిన పది రోజులుగా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకు పోయిన వారిని తరలించేందుకు చర్యలు చేపట్టింది కేంద్రప్రభుత్వం. చేపట్టిన చర్యలపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రికి వివరించారు అధికారులు. అంతేకాదు విమాన సర్వీసులపై కీలక సమీక్ష నిర్వహించారు సదరు మంత్రి. గల్ఫ్‌‌ నుంచి స్వదేశానికి భారతీయలు ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొన్నాళ్లు గడిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితులు మరింత […]

Indigo CEO Resign: ఇండిగో సీఈవో ఎల్బర్స్ రాజీనామా.. కారణం అదేనా?
India FDI norms relaxation: పొరుగు దేశాల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. ఎఫ్‌డీఐ నిబంధనల్లో సడలింపులు ఇచ్చిన కేంద్రం!
LPG price hike: వంట గదిపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఎల్‌పీజీ ధరలు, హైదరాబాద్‌లో ఎంతంటే..?
Farmers: రైతులకు భారీ శుభవార్త.. ఈ 13న అకౌంట్లలో డబ్బులు జమ
Central Cabinet: రూ. 8.7 లక్షల కోట్లతో ఇంటింటికీ తాగునీరు.. కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
MP Chamala Kiran Kumar Reddy: అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాకూ ఛాన్స్ ఇవ్వండి.. పార్లమెంట్‌లో గొంతు నొక్కుతున్నారని చామల ఫైర్
ECA On Oil Companies: చమురు సంస్థలపై ఈసీ యాక్ట్.. కృత్రిమ కొరత లేకుండా కేంద్రం అలర్ట్
Hotels Close: గ్యాస్ మంట.. నేటి నుంచి బెంగళూరు, ముంబైలో హోటళ్లు బంద్!
LPG Cylinder Booking: ఎల్పీజీ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం.. బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు
Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

ఢిల్లీ మద్యం విధానం కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు వెలువరించిన తీర్పుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి తన తీర్పులో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం రేపు విచారించనుంది. మద్యం పాలసీ కేసులో తొలుత […]

Big Stories

×