E-Paper
Advertisement

Prime Minister visit: వారణాసిలో పీఎం పర్యటన.. అర్థరాత్రి కొత్త రోడ్డును తనిఖీ చేసిన మోదీ..

Prime Minister visit: వారణాసిలో పీఎం పర్యటన.. అర్థరాత్రి కొత్త రోడ్డును తనిఖీ చేసిన మోదీ..
Advertisement

PM Modi Late Night inspection at Varanasi: వారణాసిలోని శివపూర్-ఫుల్వారియా-లహర్తర మార్గ్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని గురువారం అర్థరాత్రి తనిఖీ చేశారు. శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం వారణాసి చేరుకున్నారు.

వచ్చి రాగానే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శివపూర్-ఫుల్వారియా-లహర్తర మార్గ్‌ను పరిశీలించారు. 360 కోట్లతో నిర్మించిన ఈ రహదారి బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి విమానాశ్రయం వైపు ప్రయాణ సమయాన్ని 75 నిమిషాల నుండి 45 నిమిషాలకు తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.

Advertisement

దీంతో ట్రాఫిక్‌ వద్దీని తగ్గించవచ్చని తెలిపారు. లహర్తర నుండి కచాహ్రీకి దూరాన్ని 30 నిమిషాల నుండి 15 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడంతో దక్షిణ ప్రాంతంలోని ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అని మోదీ తన ట్వీటర్‌లో రాసుకొచ్చారు.

Read More: ‘అగ్నిపథ్’ నోటిఫికేషణ్‌ విడుదల.. ఏప్రిల్‌ 22 నుంచి పరీక్షలు

Advertisement

ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోదీ శుక్రవారం ఉదయం 11:30 గంటలకు సంత్ గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని ఒక కార్యక్రమానికి హాజరుకానున్నారు. అంతకు ముందు సంత్ గురు రవిదాస్ జన్మస్థలిలో పూజలు నిర్వహిచనున్నారు.

తన సొంత పార్లమెంట్‌ నియోజకవర్గమైన వారణాసిలో రూ.13,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×