BigTV English
Advertisement

Priyanka Gandhi Get Emotional: ప్రియాంక గాంధీ భావోద్వేగం.. అందుకేనా?

Priyanka Gandhi Get Emotional: ప్రియాంక గాంధీ భావోద్వేగం.. అందుకేనా?

Priyanka Gandhi Emotional Speech in Chhattisgarh Kobra: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి రాజీవ్ గాంధీ అమరత్వాన్ని ప్రజలకు గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కోర్భా నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ప్రజల గుండెల నుంచి తమ మీదున్న ప్రేమను మాత్రం ఎవరూ చెరిపివేయలేరని అన్నారు.


ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. “చిన్న తనంలో మా తండ్రి రాజీవ్ గాంధీ డెడ్ బాడీ ముక్కలు తెచ్చినప్పుడు.. ఈ దేశంపై చాలా కోపమొచ్చింది. నేను మా నాన్నను క్షేమంగా మీ దగ్గరకు పంపాను. కానీ మీరు ఆయనను ముక్కలుగా తిప్పి పంపారు. కానీ తర్వాత అర్థమైంది.. బలిదానం అంటే ఏంటో. ఇప్పుడు బలిదానం అంటే ఏంటో నాకు తెలుసు.

Also Read:హిందూ సమాజాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: పీఎం మోదీ


మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చింది సంపద కాదు బలిదానం స్ఫూర్తి. మీరు మీ కొడుకులను సరిహద్దుకు పంపినందున మీరు ఈ అనుభూతిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సెంటిమెంట్‌ను ప్రధాని మోదీ అర్ధంచేసుకోలేకపోతున్నారు. దేశద్రోహులంటున్నారు. మమ్మల్ని సభ నుంచి పంపించవచ్చ.. పార్లమెంట్ నుంచి తరిమేయవచ్చు.. కానీ ప్రజల గుండెల నుంచి ఈ భావాన్ని ఎవరూ తొలగించలేరు” అని భావోద్వేగానికి గురయ్యారు.

Related News

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. మాస్టర్ మైండ్ డాక్టర్ ఉమర్? ముగ్గురు అరెస్ట్, తీగలాగితే డొంక కదలింది

Bihar Elections: బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం..

Delhi blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్‌, కారులో ఉన్నది ఒక్కడే

Cold Weather: దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత.. చీకటైతే చాలు.. చుక్కలు చూపిస్తున్న చలి

Delhi Red Fort blast Update: ఎర్రకోట పేలుడు ఘటన.. చిక్కిన కారు ఓనర్, పుల్వామా వాసి

Delhi Bomb Blast: దిల్లీ బాంబు పేలుడులో భయానక దృశ్యాలు.. రెండు ముక్కలై కారుపై పడిన మృతదేహం

Delhi Blasts: ఏ కోణాన్నీ కొట్టిపారేయడం లేదు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా

Bomb Blasts: గత 5 ఏళ్లలో దేశంలో జరిగిన బాంబు పేలుళ్లు ఇవే, ఎంత మంది చనిపోయారంటే?

Big Stories

×