BigTV English
Advertisement

Puri Chandanotsavam Event Fire cracker Explosion: పూరీ చందనోత్సవంలో అపశ్రుతి, బాణాసంచా పేలుడులో

Puri Chandanotsavam Event Fire cracker Explosion:  పూరీ చందనోత్సవంలో అపశ్రుతి, బాణాసంచా పేలుడులో

Puri Chandanotsavam Event Fire cracker Explosion: ఒడిషాలోని పూరీ జగన్నాథుడి చందనోత్సవం లో అపశ్రుతి చోటు చేసుకుంది. చందనోత్సవం కార్యక్రమం జరుగుతున్న సమయంలో   బాణసంచా పేలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి.


బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందనోత్సవం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. దీన్ని వీక్షించేందుకు వేలాది మంది అక్కడికి తరలించారు. ఈ క్రమంలో కొందరు భక్తులు టపాసులు పేల్చారు. అయితే నిప్పు రవ్వులు బాణసంచా నిల్వ ఉంచిన చోటపడ్డాయి.

దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. మరికొందరైతే ప్రాణాలు కాపాడుకునేందుకు పుష్కరిణిలో దూకారు. గురువారం ఉదయం పుష్కరిణిలో గాలింపు చేపట్టారు అధికారులు.


గాయపడినవారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులతో సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ALSO READ: మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దీదీ.. మాములుగా లేదుగా..?

ఈ ఘటనపై భక్తులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో రాజకీయాలు పూరి ఆలయం చుట్టూనే తిరిగాయి. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. అయినా రాజకీయాల్లో దేవుడ్ని తీసుకురావడం మంచిదికాదని అంటున్నారు.

 

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×