E-Paper
Advertisement

Red Sandalwood : ఎర్రచందనం రైతులకు గుడ్ న్యూస్.. సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Red Sandalwood : ఎర్రచందనం సాగు,ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.

Red Sandalwood : ఎర్రచందనం రైతులకు గుడ్ న్యూస్.. సాగుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Red Sandalwood : ఎర్రచందనం సాగు,ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. “రైతులు ఇకపై ఎర్రచందనం సాగు చేసుకోవచ్చు. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన కన్వెన్షన్‌‌లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రైతులు ఎర్రచందనాన్ని పండించి, ఎగుమతి చేయడానికి వీలుపడుతుంది. 2004 నుంచి భారత్‌లో లభ్యమయ్యే ఎర్రచందనం సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష కింద ఉండటంతో సాగు, ఎగుమతులపై నిషేధం విధించబడింది. సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ నుంచి తొలగించడం వల్ల రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుంది,” అని
ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి దిగే

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×