E-Paper
Advertisement

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Karimnagar:  కరీంనగర్ జిల్లాలో కన్నకూతురు కిడ్నాప్ కలకలం రేపింది. కన్న కూతిరిని కిడ్నాప్ చేయడానికి యత్నించారు తల్లిదండ్రులు. పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, రాజక్కపల్లెకు చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. రాకేష్‌ది వేరే కులం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. వాళ్ల ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఎదిరించి జులై 27న వివాహం చేసుకున్నారు. అయితే ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్ లో చూపిస్తామని తల్లి నమ్మించి హాస్పిటల్‌లో చూపించి తిరిగి వస్తుండగా ప్రియాంక తండ్రి, బావ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కల స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకొని.. పోలీసులు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు, తన భర్త రాకేష్ కు ప్రాణ హాని ఉందని పోలీసులకు తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×