BigTV English

Sabarmati Express rail: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు సేఫ్

Sabarmati Express rail: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు సేఫ్

Sabarmati Express rail: సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. యూపీలోని కాన్పూర్ వద్ద శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.35 నిమిషాలకు ట్రైన్ పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఓ వస్తువును రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు ఈ రైలు వెళ్తోంది. శనివారం తెల్లవారుజామున 02:35 గంటలకు కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఇంజిన్ ఢీకొట్టి పట్టాలు తప్పింది.

రైల్వే ట్రాక్‌లో ఎలాంటి పగుళ్లు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఐబీ, యూపీ పోలీసులు సంయుక్తం గా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపు ఆ రూట్లో వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.


ALSO READ: అటల్ సేతు బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

ఏడాదిగా పరిశీలిస్తే ఈ మధ్యకాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనల వెనుక కారణమెవరు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం రైళ్ల ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ప్రయాణికులు.

 

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×