E-Paper
Advertisement

Sabarmati Express rail: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు సేఫ్

Sabarmati Express rail: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్, ప్రయాణికులు సేఫ్

Sabarmati Express rail: సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. యూపీలోని కాన్పూర్ వద్ద శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2.35 నిమిషాలకు ట్రైన్ పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఓ వస్తువును రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు ఈ రైలు వెళ్తోంది. శనివారం తెల్లవారుజామున 02:35 గంటలకు కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ట్రాక్‌పై ఉంచిన వస్తువును ఇంజిన్ ఢీకొట్టి పట్టాలు తప్పింది.

రైల్వే ట్రాక్‌లో ఎలాంటి పగుళ్లు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఐబీ, యూపీ పోలీసులు సంయుక్తం గా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపు ఆ రూట్లో వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.

ALSO READ: అటల్ సేతు బ్రిడ్జిపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

ఏడాదిగా పరిశీలిస్తే ఈ మధ్యకాలంలో తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనల వెనుక కారణమెవరు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం రైళ్ల ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ప్రయాణికులు.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×