E-Paper
Advertisement

BREAKING NEWS : సోనియాగాంధీకి అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక..

BREAKING NEWS : సోనియాగాంధీకి అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక..

BREAKING NEWS : కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటుండగా.. సడెన్‌గా సోనియా ఆరోగ్యం క్షీణించింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. విషయం తెలియగానే హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖవిందర్ సింగ్ ఆసుపత్రికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సమచారం అందించారు.

ఇటీవల సోనియా గాంధీ తరుచూ జబ్బు పడుతున్నారు. గత ఫిబ్రవరిలోనూ ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్ రావడంతో ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×