E-Paper
Advertisement

Stock Market : బడ్టెట్ వేళ.. పైపైకి స్టాక్ మార్కెట్..!

Stock Market : బడ్టెట్ వేళ.. పైపైకి స్టాక్ మార్కెట్..!
Advertisement
Business news telugu

Stock Market Updates(Business news telugu):

ఎన్నో అంచనాలతో మరికాసేపట్లో లోక్‌సభ ముందుకు మధ్యంతర బడ్జెట్ 2024-25 రానున్న వేళ.. స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ తొలి గంటలోనే క్రమంగా పుంజుకుంటోంది.

ఉదయం 9.30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోగా, వెంటనే పుంజుకుని లాభాల్లోకి దూసుకొచ్చాయి. ఉదయం పదిన్నర సమయానికి సెన్సెక్స్ 219 పాయింట్ల లాభం, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.

Advertisement

బీఎస్ఈ ఇండెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ రిలయన్స్, హిందూస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి, పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, లాభాల్లో కొనసాగుతున్నాయి.

మ‌రోవైపు ఎల్ అండ్ టీ, టైటాన్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్ భారీగా ప‌త‌నం అయ్యాయి. ఇదిలా ఉండగా, జ‌న‌వ‌రి 31 నాటికి జీఎస్టీ వ‌సూళ్లు 10.4 శాతం పెరిగి రూ.1.72 ల‌క్షలు కోట్లు దాటటం విశేషం.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×