E-Paper
Advertisement

Stock Market : బడ్టెట్ వేళ.. పైపైకి స్టాక్ మార్కెట్..!

Stock Market : బడ్టెట్ వేళ.. పైపైకి స్టాక్ మార్కెట్..!
Advertisement
Business news telugu

Stock Market Updates(Business news telugu):

ఎన్నో అంచనాలతో మరికాసేపట్లో లోక్‌సభ ముందుకు మధ్యంతర బడ్జెట్ 2024-25 రానున్న వేళ.. స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ తొలి గంటలోనే క్రమంగా పుంజుకుంటోంది.

ఉదయం 9.30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోగా, వెంటనే పుంజుకుని లాభాల్లోకి దూసుకొచ్చాయి. ఉదయం పదిన్నర సమయానికి సెన్సెక్స్ 219 పాయింట్ల లాభం, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.

Advertisement

బీఎస్ఈ ఇండెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ రిలయన్స్, హిందూస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి, పవర్ గ్రిడ్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, టీసీఎస్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, లాభాల్లో కొనసాగుతున్నాయి.

మ‌రోవైపు ఎల్ అండ్ టీ, టైటాన్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్ భారీగా ప‌త‌నం అయ్యాయి. ఇదిలా ఉండగా, జ‌న‌వ‌రి 31 నాటికి జీఎస్టీ వ‌సూళ్లు 10.4 శాతం పెరిగి రూ.1.72 ల‌క్షలు కోట్లు దాటటం విశేషం.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×