E-Paper
Advertisement

Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు.. జూలై 2న హాజరవ్వాలని ఆదేశం!

Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు.. జూలై 2న హాజరవ్వాలని ఆదేశం!

Court Issued Summons to Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి బుధవారం యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో జూలై 2న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు రాహుల్ గాంధీని కోరింది. ఈ కేసు విచారణ జూలై 2న జరగనుంది. సుల్తాన్‌పూర్ జిల్లా సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్, బీజేపీ నేత విజయ్ మిశ్రా ఆగస్టు 4, 2018 లో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేశారు. అంతే కాకుండా జూలై 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

Also Read: నేనేం తప్పు చేయలేదు: కేజ్రీవాల్

2018తో పాటు గతేడాది నవంబర్ 27న కోర్టు రాహుల్‌ గాంధీని విచారణకు పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. అయితే అప్పటి నుంచి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ పెండింగ్‌లోనే ఉండిపోయింది. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రాహుల్‌కు సమన్లు పంపాలని కోర్టు నిర్ణయించుకుంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×