BigTV English

Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు.. జూలై 2న హాజరవ్వాలని ఆదేశం!

Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు.. జూలై 2న హాజరవ్వాలని ఆదేశం!

Court Issued Summons to Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి బుధవారం యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో జూలై 2న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు రాహుల్ గాంధీని కోరింది. ఈ కేసు విచారణ జూలై 2న జరగనుంది. సుల్తాన్‌పూర్ జిల్లా సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్, బీజేపీ నేత విజయ్ మిశ్రా ఆగస్టు 4, 2018 లో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేశారు. అంతే కాకుండా జూలై 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.


Also Read: నేనేం తప్పు చేయలేదు: కేజ్రీవాల్

2018తో పాటు గతేడాది నవంబర్ 27న కోర్టు రాహుల్‌ గాంధీని విచారణకు పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. అయితే అప్పటి నుంచి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ పెండింగ్‌లోనే ఉండిపోయింది. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రాహుల్‌కు సమన్లు పంపాలని కోర్టు నిర్ణయించుకుంది.


Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×