E-Paper
Advertisement

Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు.. జూలై 2న హాజరవ్వాలని ఆదేశం!

Summons to Rahul Gandhi: రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు.. జూలై 2న హాజరవ్వాలని ఆదేశం!
Advertisement

Court Issued Summons to Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి బుధవారం యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో జూలై 2న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు రాహుల్ గాంధీని కోరింది. ఈ కేసు విచారణ జూలై 2న జరగనుంది. సుల్తాన్‌పూర్ జిల్లా సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్, బీజేపీ నేత విజయ్ మిశ్రా ఆగస్టు 4, 2018 లో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేశారు. అంతే కాకుండా జూలై 15న కర్ణాటక రాజధాని బెంగళూరులో హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

Also Read: నేనేం తప్పు చేయలేదు: కేజ్రీవాల్

Advertisement

2018తో పాటు గతేడాది నవంబర్ 27న కోర్టు రాహుల్‌ గాంధీని విచారణకు పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. అయితే అప్పటి నుంచి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియ పెండింగ్‌లోనే ఉండిపోయింది. వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రాహుల్‌కు సమన్లు పంపాలని కోర్టు నిర్ణయించుకుంది.

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×