BigTV English

Tamil Nadu : తమిళనాడులో భారీ వర్షాలు.. కేరళకు నిలిచిపోయిన రాకపోకలు..

Tamil Nadu : తమిళనాడులో భారీ వర్షాలు.. కేరళకు నిలిచిపోయిన రాకపోకలు..

Tamil Nadu : దక్షిణ తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . భారీ వర్షాల కారణంగా తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి , తెన్‌కాశి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు , ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం డిసెంబర్ 18న సెలవు ప్రకటించింది. డిసెంబర్ 19న కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.


వర్షాల కారణంగా తిరునెల్వేలి వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు నుంచి కేరళకు వెళ్లే రైళ్లు నిలిపివేయడంతో అయ్యప్పస్వామి భక్తులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. కొల్లం నుంచి మధురై వెళ్లే రైలులో 630 మంది ప్రయాణికులు ,రామేశ్వరం వెళ్లే రైలులో 740 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రభుత్వం 25కి పైగా బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపే చర్యలు చేపట్టింది.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×