E-Paper
Advertisement

Tamil Nadu : తమిళనాడులో భారీ వర్షాలు.. కేరళకు నిలిచిపోయిన రాకపోకలు..

Tamil Nadu : తమిళనాడులో భారీ వర్షాలు.. కేరళకు నిలిచిపోయిన రాకపోకలు..
Advertisement

Tamil Nadu : దక్షిణ తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . భారీ వర్షాల కారణంగా తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి , తెన్‌కాశి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు , ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం డిసెంబర్ 18న సెలవు ప్రకటించింది. డిసెంబర్ 19న కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

వర్షాల కారణంగా తిరునెల్వేలి వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు నుంచి కేరళకు వెళ్లే రైళ్లు నిలిపివేయడంతో అయ్యప్పస్వామి భక్తులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. కొల్లం నుంచి మధురై వెళ్లే రైలులో 630 మంది ప్రయాణికులు ,రామేశ్వరం వెళ్లే రైలులో 740 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రభుత్వం 25కి పైగా బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపే చర్యలు చేపట్టింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×