E-Paper
Advertisement

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

11 Killed, 10 Injured in Uttar Pradesh Road Accidents: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్ పూర్ లోని అర్ధరాత్రి ఓ దాబా వద్ద ఆగి ఉన్న భక్తుల బస్సును అదుపు తప్పి ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం

Also Read: హైతీలో గ్యాంగ్ హింస.. యూఎస్ మిషనరీ జంట సహా.. మరో వ్యక్తి హత్య

వీరంతా పూర్ణగిరి టెంపుల్ కి వెళ్తున్నారు. ఈ ప్రమాద సమయంలో కొంత మంది బస్సులో ఉన్నారని, మరికొంత మంది దాబాలో భోజనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు అదుపు తప్పి బస్సుపైకి దుసుకెళ్లిందన్నారు. దీనిపై కోసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×