BigTV English
Advertisement

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

11 Killed, 10 Injured in Uttar Pradesh Road Accidents: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్ పూర్ లోని అర్ధరాత్రి ఓ దాబా వద్ద ఆగి ఉన్న భక్తుల బస్సును అదుపు తప్పి ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం


Also Read: హైతీలో గ్యాంగ్ హింస.. యూఎస్ మిషనరీ జంట సహా.. మరో వ్యక్తి హత్య

వీరంతా పూర్ణగిరి టెంపుల్ కి వెళ్తున్నారు. ఈ ప్రమాద సమయంలో కొంత మంది బస్సులో ఉన్నారని, మరికొంత మంది దాబాలో భోజనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు అదుపు తప్పి బస్సుపైకి దుసుకెళ్లిందన్నారు. దీనిపై కోసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×