BigTV English
Advertisement

Rajnath Singh : గిల్గిట్ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : గిల్గిట్ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. గిల్గిట్, బల్టిస్థాన్‌లను త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. శ్రీనగర్‌లో జరిగిన శౌర్య దివస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేలో ఉగ్రవాదుల అరాచకాలు ఇంకా కొనసాగుతన్నాయన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఆర్టికల్ 370 రద్దు తరువాతే కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది అన్నారు రాజ్‌నాథ్ సింగ్.


భారత‌పై తొలిసారి 1947 అక్టోబర్ 27న దాడి జరిగింది. ఆ సమయంలో సిక్కు రెజిమెంట్ 1 అద్భుత ప్రదర్శనను ఇచ్చింది. అదే సమయంలో వాయుసేనకు చెందిన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది. అప్పటి నుంచి వాయుసేన ఆర్మీ కలిసి శౌర్యదివస్‌ను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. సైనికుల త్యాగాలను కొనియాడుతూ.. ఉగ్రవాదుతు, శతృ మూకలకు హెచ్చరికలు జారీ చేశారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×