BigTV English

Rajnath Singh : గిల్గిట్ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : గిల్గిట్ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. గిల్గిట్, బల్టిస్థాన్‌లను త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. శ్రీనగర్‌లో జరిగిన శౌర్య దివస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేలో ఉగ్రవాదుల అరాచకాలు ఇంకా కొనసాగుతన్నాయన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఆర్టికల్ 370 రద్దు తరువాతే కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది అన్నారు రాజ్‌నాథ్ సింగ్.


భారత‌పై తొలిసారి 1947 అక్టోబర్ 27న దాడి జరిగింది. ఆ సమయంలో సిక్కు రెజిమెంట్ 1 అద్భుత ప్రదర్శనను ఇచ్చింది. అదే సమయంలో వాయుసేనకు చెందిన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది. అప్పటి నుంచి వాయుసేన ఆర్మీ కలిసి శౌర్యదివస్‌ను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. సైనికుల త్యాగాలను కొనియాడుతూ.. ఉగ్రవాదుతు, శతృ మూకలకు హెచ్చరికలు జారీ చేశారు.


Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×