E-Paper

ఓటీటీలోకి వచ్చేస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

ఓటీటీలోకి వచ్చేస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
Advertisement

Peddi Movie : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం పెద్ది.. త్రిబుల్ ఆర్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. జూన్ 4న థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ది మూవీ ప్రస్తుతం 400 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఎన్నడు లేని విధంగా రామ్ చరణ్ కు ఈ సినిమాతో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.. డైరెక్టర్ బుజ్జి బాబు దర్శకత్వంలో దొరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను అందుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఎప్పుడు ఓటీటీలో చూస్తామని మెగా ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అయితే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి ఈ చిత్రం ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కి రాబోతుందో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఓటీటీలోకి రాబోతున్న పెద్ది..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, బా లీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది.. తెలుగులో ఉప్పెన మూవీతో మంచి క్రియేషన్ సంపాదించుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో వచ్చిన ఈ స్టోరీ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. భావోద్వేగపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.. థియేటర్లలో సక్సెస్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 105 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి డీల్ కుదుర్చుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను అందుకుంది.. దాంతో జూలై రెండో వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక రాబోతుందని టాక్..

Advertisement

Also Read : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

3 గంటలకు పైగా రన్ టైం..

గతంలో ఎన్నడూ కనిపించని మాస్ లుక్ లో రామ్ చరణ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఈ మూవీ స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతుంది.. ఇందులో అప్పల సూరి పాత్రలో నటించిన సీనియర్ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. ఇకపోతే రిలీజ్ అయ్యాక జాన్వీ కపూర్ సీన్లపై విమర్శలు రావడంతో కొన్నింటిని తొలగించారు.. ప్రస్తుతం కొత్త సీన్లను యాడ్ చేసి మరి ఈ సినిమాని థియేటర్లలో రన్ చేస్తున్నారు. థియేటర్లలో ట్రిమ్ చేసిన కొన్ని కీలకమైన ఎమోషనల్, రొమాంటిక్, అలాగే తీసేసిన కొన్ని సెంటిమెంట్ డైలాగులు ఓటీటీ లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఓటీటీలోకి రాబోతున్న సినిమాకు ఎటువంటి కట్స్ లేకుండా తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఓటీటీ వెర్షన్ రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 25 నిమిషాలకు కట్ చేశారని సమాచారం.. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ అయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుంది చూడాలి..

Tags

Related News

టీచర్ పైనే అఘాయిత్యం… మోస్ట్ డిస్టర్బింగ్ రియాలిటీకి కళ్ళకు కట్టిన లీగల్ డ్రామా

మర్డర్ కేసు కాదు మాస్టర్ గేమ్…. నిమిషానికో ట్విస్ట్ ఉన్న మెంటల్ మాస్ మిస్టరీ థ్రిల్లర్

25 ఏళ్ల నుంచి క్రైమ్ అంటే ఏంటో తెలియని ఊర్లో 2 మర్డర్స్…. బ్రూటల్ రివేంజ్ థ్రిల్లర్

రెంటు తక్కువని వెళ్తే డైరెక్ట్ నరకమే… పొరపాటున పడుకునే ముందు ఈ హర్రర్ మూవీని చూడొద్దు భయ్యా

అడవిలోకి అమ్మాయిని రప్పించే పిశాచి… కట్ చేస్తే కలవరపెట్టే క్లైమాక్స్

తరతరాలుగా ఊరిని వణికించే దెయ్యం… చీకటంటేనే భయపడే హీరో చేసే రిస్క్ చూస్తే దిమాక్ ఖరాబ్

పని చేసిన బ్యాంకులోనే దోపిడీ… మైండ్ బ్లోయింగ్ మనీ హీస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్

×