E-Paper
Advertisement

ICC-Jay Shah: గాలిప‌టాలు ఎగిరేసిన జై షా..మ‌నోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా ?

ICC-Jay Shah: గాలిప‌టాలు ఎగిరేసిన జై షా..మ‌నోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా ?
Advertisement

ICC-Jay Shah: అన్ని దేశాల క్రికెట్ జట్లు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం సిద్ధమవుతుంటే, ఐసీసీ బాస్ జై షా మాత్రం జాలిగా గాలిపటాలు ఎగురేసుకుంటున్నారు. సంక్రాంతి వచ్చిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో గాలిపటాలు ఎగరవేస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ కల్చర్ రెండు రాష్ట్రాల్లోనే కాదు గుజరాత్ లాంటి హిందూ సంప్రదాయ ప్రాంతంలో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా తన సొంత రాష్ట్రంలో గాలిపటాలు ఎగిరే వేశారట ఐసీసీ బాస్ జై షా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చిన్నపిల్లల తరహాలో జై షా ఈ గాలిపటాలు ఎగరవేశారు.

Also Read: Ind vs NZ 2nd ODI: తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు

గాలిపటాలు ఎగురవేసిన ICC జై షా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో icc బాస్ జై షా కాస్త రిలాక్స్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ పర్యటించడం పై అందరిలోనూ సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో.. ఐసీసీ బాస్ జై షా మాత్రం గాలిపటాలు ఎగరవేస్తూ రిలాక్స్ అయిపోయారు. అహ్మదాబాద్ సమీపంలోని ఉత్తరాయనం అనే ప్రాంతంలో గాలిపటాలు ఎగరవేస్తూ అమిత్ షా తనయుడు జై షా మెరిశారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఇందులో జై షా ఫేస్ చూస్తే అతని లాగానే ఉంది. కానీ కొంతమంది ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అంటున్నారు. గాలిపటాలు ఎగురవేసే వీడియో ఒరిజినల్ కాదని.. ప్రస్తుతం ఐసీసీ బాస్ జై షా విదేశాల్లో ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయినా గుజరాత్ లో గాలిపటాలు ఎగర వేసే సంస్కృతి లేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

బంగ్లాదేశ్ కు ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో వేదికలు మార్చాలని.. ఇండియాలో పర్యటించబోమంటూ బంగ్లాదేశ్ పదే పదే చెబుతోంది. ఐపీఎల్ టోర్నమెంట్లో తమకు తమ పరువు పోయిందని.. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియాలో పర్యటిస్తే దాడులు జరిగే ప్రమాదం ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తోంది. అందుకే ఇండియాలో కాకుండా శ్రీలంకలో లేదా పాకిస్తాన్ లో అది కాకపోతే దుబాయ్ వేదికగా టోర్నమెంట్ నిర్వహించాలని కోరుతున్నారు. కానీ ఐసీసీ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఇండియాలో పర్యటించండి… మీకు స్పెషల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాం… ఈగ కూడా వాళ్ళనివ్వం.. బంగ్లాదేశ్ ప్లేయర్లను కంటిపాప లాగా చూసుకుంటామని ఐసిసి వెల్లడించింది. అయినా కూడా ఇండియాలో పర్యటించకపోతే జీతాలు కట్ చేస్తామని వారిని ఇచ్చింది ఐసీసీ.

Advertisement

Also Read: Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×