E-Paper
Advertisement

IND VS PAK: గ్రౌండ్ లోనే త‌న్నుకున్న పాకిస్తాన్, టీమిండియా ప్లేయ‌ర్లు ?

IND VS PAK:  గ్రౌండ్ లోనే త‌న్నుకున్న పాకిస్తాన్, టీమిండియా ప్లేయ‌ర్లు ?
Advertisement

IND VS PAK: ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా టీమిండియా A వర్సెస్ పాకిస్తాన్ A ( India A vs Pakistan A) జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియాపై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా టీమిండియాపై 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. గత వారం రోజులుగా ఏషియా కప్ రైసింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ( ACC Mens Asia Cup Rising Stars 2025) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దోహా ( West End Park International Cricket Stadium, Doha) వేదికగా ఈ మ్యాచ్ ల‌ను నిర్వహిస్తున్నారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో గ్రూప్ స్టేజ్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( India A vs Pakistan A) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ చేతిలో టీమిండియా దారుణంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా అలాగే పాకిస్తాన్ ప్లేయర్లు ఇద్దరు గొడవ పడ్డట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప‌రేషాన్ అవుతున్నారు. గ్రౌండ్ ఈ త‌న్నుకోవ‌డం ఎంట్రా బాబు అంటూ వాపోతున్నారు. పాకిస్తాన్ నా కొడుకుల‌ను అక్క‌డే చంపి, పాత‌రేయండి అంటూ మ‌రికొంత మంది రెచ్చిపోయి, కామెంట్స్ చేస్తున్నారు.

నిజంగానే టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు కొట్టుకున్నారా ?

పాకిస్తాన్ A వర్సెస్ టీమ్ ఇండియా A జ‌ట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఇరు ప్లేయర్లు కొట్టుకున్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. వాస్తవంగా ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమ్ ఇండియా ప్లేయర్ నేహాల్ వధేరా ( Nehal Wadhera ) అందుకున్న క్యాచ్ ఇవ్వాలని మారింది. ఔట్ అని టీమిండియా, నాటౌట్ అని పాకిస్తాన్ రెండు జట్లు కొట్టుకున్నట్లు ఈ వీడియోను క్రియేట్ చేసి వదిలారు. దీంతో తెలియని వాళ్లంతా ఇది నిజమే అనుకోని షాక్ అవుతున్నారు.

టీమిండియా దారుణ ఓట‌మి

Advertisement

టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ Bలో భాగంగా 6వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, 19 ఓవ‌ర్లు ఆడి, 136 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ ల‌క్ష్యాన్ని 13.2 ఓవ‌ర్ల‌లో ఛేదించింది పాకిస్తాన్‌. ఈ విజ‌యంతో సెమీస్ కు దూసుకెళ్లింది పాకిస్తాన్‌.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

?igsh=MWQxZHhvdm1xZjNhag%3D%3D

 

Related News

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

Big Stories

Advertisement
×