E-Paper
Advertisement

IND VS PAK: గ్రౌండ్ లోనే త‌న్నుకున్న పాకిస్తాన్, టీమిండియా ప్లేయ‌ర్లు ?

IND VS PAK:  గ్రౌండ్ లోనే త‌న్నుకున్న పాకిస్తాన్, టీమిండియా ప్లేయ‌ర్లు ?
Advertisement

IND VS PAK: ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా టీమిండియా A వర్సెస్ పాకిస్తాన్ A ( India A vs Pakistan A) జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియాపై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా టీమిండియాపై 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. గత వారం రోజులుగా ఏషియా కప్ రైసింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ( ACC Mens Asia Cup Rising Stars 2025) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దోహా ( West End Park International Cricket Stadium, Doha) వేదికగా ఈ మ్యాచ్ ల‌ను నిర్వహిస్తున్నారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో గ్రూప్ స్టేజ్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( India A vs Pakistan A) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ చేతిలో టీమిండియా దారుణంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా అలాగే పాకిస్తాన్ ప్లేయర్లు ఇద్దరు గొడవ పడ్డట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ప‌రేషాన్ అవుతున్నారు. గ్రౌండ్ ఈ త‌న్నుకోవ‌డం ఎంట్రా బాబు అంటూ వాపోతున్నారు. పాకిస్తాన్ నా కొడుకుల‌ను అక్క‌డే చంపి, పాత‌రేయండి అంటూ మ‌రికొంత మంది రెచ్చిపోయి, కామెంట్స్ చేస్తున్నారు.

నిజంగానే టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు కొట్టుకున్నారా ?

పాకిస్తాన్ A వర్సెస్ టీమ్ ఇండియా A జ‌ట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఇరు ప్లేయర్లు కొట్టుకున్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. వాస్తవంగా ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమ్ ఇండియా ప్లేయర్ నేహాల్ వధేరా ( Nehal Wadhera ) అందుకున్న క్యాచ్ ఇవ్వాలని మారింది. ఔట్ అని టీమిండియా, నాటౌట్ అని పాకిస్తాన్ రెండు జట్లు కొట్టుకున్నట్లు ఈ వీడియోను క్రియేట్ చేసి వదిలారు. దీంతో తెలియని వాళ్లంతా ఇది నిజమే అనుకోని షాక్ అవుతున్నారు.

టీమిండియా దారుణ ఓట‌మి

Advertisement

టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ Bలో భాగంగా 6వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, 19 ఓవ‌ర్లు ఆడి, 136 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ ల‌క్ష్యాన్ని 13.2 ఓవ‌ర్ల‌లో ఛేదించింది పాకిస్తాన్‌. ఈ విజ‌యంతో సెమీస్ కు దూసుకెళ్లింది పాకిస్తాన్‌.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

?igsh=MWQxZHhvdm1xZjNhag%3D%3D

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×