E-Paper
Advertisement

Team India: కివీస్ చేతిలో ఓటమి..3 ఏళ్ల ఆ తర్వాత వస్తున్న డేంజర్‌ ఆల్‌ రౌండర్‌ !

Team India: కివీస్ చేతిలో ఓటమి..3 ఏళ్ల ఆ తర్వాత వస్తున్న డేంజర్‌ ఆల్‌ రౌండర్‌ !
Advertisement

Team India: బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్ట్ లో టీమిండియా ( Team India ) ఓటమి పాలైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ చేతిలో.. 8 వికెట్ల తేడాతో టీం ఇండియా ఓడిపోవడం జరిగింది. దీంతో.. 1-0 తేడాతో వెనుకబడిపోయింది టీమిండియా ( Team India ). అయితే న్యూజిలాండ్ దాటితో మరో రెండు టెస్టులు ఆడనుంది టీం ఇండియా. ఇలాంటి నేపథ్యంలోనే…సరికొత్త ప్లాన్ తో టీమ్ ఇండియా ముందుకు వస్తోంది. న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ల కోసం సరికొత్త టీం ను మళ్లీ సెలెక్ట్ చేసింది.

India Adds Washington Sundar To Test Squad For Remainder Of IND Vs NZ Series

ఈ తరుణంలోనే మూడు సంవత్సరాల తర్వాత… టీమిండియా ( Team India ) ఆల్రౌండర్ కు ఛాన్స్ ఇచ్చింది. అతని ఎవరో కాదు వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ). దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వాషింగ్టన్ సుందర్‌ కు ( Washington Sundar ) టీం ఇండియా నుంచి పిలుపు వచ్చింది. తొలి మ్యాచ్ కోసం 15 మందిని తీసుకున్న బీసీసీఐ పాలకమండలి… అందులో మరొకరిని యాడ్ చేసింది. అంటే 16 మందితో ఆఖరి రెండు టెస్టులకు టీమిండియాను రెడీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

Advertisement

Also Read: Womens T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓటమి.. విశ్వ విజేతగా న్యూజిలాండ్.. చరిత్రలోనే తొలిసారి !

రిషబ్ పంతుకు గాయం కావడం… మొదటి మ్యాచ్లో ఓడిపోవడం కారణంగా… మరో ఆల్ రౌండర్ను తీసుకువచ్చింది టీం ఇండియా ( Team India ). ఇప్పటికే అశ్విన్ ( Ashwin ), రవీంద్ర జడేజా (ravindra jadeja) అక్షర పటేల్ (Axar Patel )… ముగ్గురు ఆల్రౌండర్లు ఉన్నారు. అటు చైనా మ్యాన్ కూల్దీప్ యాదవ్ ( kuldeep yadav) కూడా స్పిన్నరే. ఈ నలుగురు ఉండగా…. ఇప్పుడు ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) జట్టులోకి రాబోతున్నాడు. ఇతను కూడా స్పిన్నర్ ఏ కావడం గమనార్హం.  అయితే.. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వాషింగ్టన్ సుందర్‌ కు ( Washington Sundar ) టీం ఇండియా నుంచి పిలుపు రావడం వెనుక టీమిండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్ ఉన్నాడని అంటున్నారు. ఆయన కారణంగానే వాషింగ్టన్ సుందర్‌ కు ( Washington Sundar ) టీం ఇండియా నుంచి పిలుపు వచ్చిందని చెబుతున్నారు.  ఇక న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టులకు భారత జట్టును ఒక సారి పరిశీలిస్తే..

Advertisement

Also Read: India vs New Zealand: కరుణించని వరుణుడు….మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘోర ఓటమి !

న్యూజిలాండ్‌తో జరిగే రెండు, మూడో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్), ధ్రువ్ జురెల్ (వికెట్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్.

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×