BigTV English

IND Vs ENG 4th Test : భారత్ అద్భుత పోరాటం.. మ్యాచ్ డ్రా

IND Vs ENG 4th Test : భారత్ అద్భుత పోరాటం.. మ్యాచ్ డ్రా

IND Vs ENG 4th Test :  మాంచెస్టర్ వేదికగా టీమిండియా (Team India) నాలుగో టెస్టులో అద్భుత పోరాటం ముందు ఇంగ్లాండ్ కాస్త వెనక్కి తగ్గింది. వాస్తవానికి టీమిండియా ఒక్క పరుగు కూడా చేయకముందే 2 వికెట్లు కోల్పోయింది. టీమిండియా ఓటమి ఖాయమని యావత్ ప్రపంచం భావించింది. కానీ టీమిండియా కీలక ఆటగాళ్లు రాహుల్, శుబ్ మన్ గిల్ అడ్డుగోడలా నిలిచి టీమిండియాకి కీలక ఇన్నింగ్స్ ఆడారు. వికెట్లు కోల్పోకుండా కాపాడారు. ఆ తరువాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా చెలరేగడంతో టీమిండియా డ్రా గా ముగించింది. శుబ్ మన్ గిల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ ముగ్గురు సెంచరీలు చేశారు. దీంతో భారత్ ని ఓటమి నుంచి తప్పించారు. ఓపెనర్ రాహుల్ 90 పరుగులు చేశారు. సెంచరీ మిస్ అయింది. భారత్ 425/4 పరుగులు చేసింది.


Also Read :  Nithish Kumar Reddy : SRH నుంచి ఔట్.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా ఆటగాడు..!

టీమిండియా ఆటకి ఫ్యాన్స్ ఫిదా 


ఇవాళ ఐదో రోజు కావడంతో సమయం లేకపోవడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. 5వ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా గెలిస్తే.. టెస్ట్ సిరీస్ డ్రాగా ముగుస్తుంది. లేదంటే.. ఇంగ్లాండ్ సిరీస్ ని కైవసం చేసుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ కాలి గాయంతో కూడా 54 పరుగులు చేసి అద్భుత పోరాటం కనబరిచాడు. రవీంద్ర జడేజా 20 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ కాలి గాయంతో కూడా 54 పరుగులు చేసి అద్భుత పోరాటం కనబరిచాడు. రవీంద్ర జడేజా 20 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 41 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు.

ముగ్గురు సెంచరీలు.. మ్యాచ్ డ్రా 

రెండవ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు శుభమన్ గిల్ (103), కేఎల్ రాహుల్ (87) అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ నాలుగో రోజు ఆటను పూర్తి రెండు సెషన్ల పాటు నిలదొక్కుకొని బ్యాటింగ్ చేశారు. ఇది భారత శిబిరంలో ఆశలు రేకెత్తించింది. అయితే, ఐదో రోజు ఆటలో వారి నిష్క్రమణ తర్వాత, రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్) కూడా అద్భుతమైన అర్ధసెంచరీలు చేసి జట్టును డ్రా దిశగా నడిపించారు. ఈ డ్రాతో సిరీస్ ఇంకా సజీవంగా ఉంది. చివరి టెస్ట్ మ్యాచ్ ఫలితంపై సిరీస్ విజేత ఆధారపడి ఉంటుంది. భారత జట్టు ఈ డ్రాను ఒక విజయంగా భావించి, చివరి టెస్ట్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ఆశిస్తోంది.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×