E-Paper
Advertisement

E-race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విన్నర్ ఎవరంటే?

E-race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విన్నర్  ఎవరంటే?
Advertisement

E-race: దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఫార్ములా ఈ-రేస్ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా ముగిసింది. రేస్ కార్లలో రేసర్లు రయ్.. రయ్ మంటూ దూసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రేస్ గంటన్నర పాటు కొనసాగింది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఈ రేస్‌లో పొల్గొన్నారు. అత్యంత వేగంగా దూసుకెళ్లి జీన్ ఎరిక్ ఈ రేసులో విజేతగా నిలిచారు. ఇక రెండో స్థానంలో నిక్ క్యాసిడో, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.

విజేతలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, మంత్రి కేటీఆర్ ట్రోఫీలను అందజేశారు. ఈ రేసును చూడడానికి క్రికెటర్లు సచిన్, ధావన్, చాహల్.. సినీ నటులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, యశ్ హస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నారు. రేస్‌ను ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.

Tags

Related News

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

Big Stories

Advertisement
×