E-Paper
Advertisement

E-race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విన్నర్ ఎవరంటే?

E-race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విన్నర్  ఎవరంటే?
Advertisement

E-race: దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఫార్ములా ఈ-రేస్ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా ముగిసింది. రేస్ కార్లలో రేసర్లు రయ్.. రయ్ మంటూ దూసుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రేస్ గంటన్నర పాటు కొనసాగింది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 మంది రేసర్లు ఈ రేస్‌లో పొల్గొన్నారు. అత్యంత వేగంగా దూసుకెళ్లి జీన్ ఎరిక్ ఈ రేసులో విజేతగా నిలిచారు. ఇక రెండో స్థానంలో నిక్ క్యాసిడో, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.

విజేతలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, మంత్రి కేటీఆర్ ట్రోఫీలను అందజేశారు. ఈ రేసును చూడడానికి క్రికెటర్లు సచిన్, ధావన్, చాహల్.. సినీ నటులు రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, యశ్ హస్సేన్ సాగర్ తీరానికి చేరుకున్నారు. రేస్‌ను ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.

Tags

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×