E-Paper
Advertisement

Pakisthan – Kohli: కోహ్లీ, RCB జిందాబాద్..బాబర్ డౌన్ డౌన్ అంటూ పాక్‌ ఫ్యాన్స్‌ రచ్చ…!

Pakisthan – Kohli: కోహ్లీ, RCB జిందాబాద్..బాబర్ డౌన్ డౌన్ అంటూ పాక్‌ ఫ్యాన్స్‌ రచ్చ…!
Advertisement

Pakisthan – Kohli:  విరాట్ కోహ్లీకి  ( Virat Kohli ) పాకిస్తాన్ లో (Pakisthan )  మంచి క్రేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు రుజువు అయింది. అయితే తాజాగా మరోసారి విరాట్ కోహ్లీ అంటే ఎంత ప్రేమ ఉందో పాకిస్తాన్ అభిమానులు తెలియజేశారు. కోహ్లీ కోహ్లీ… RCB, RCB అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ చట్ల మధ్య వన్డేస్ ట్రై సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే.

Also Read: Telugu Warriors – CCL 2025: ఉప్పలో తమన్‌ మాస్‌ డ్యాన్స్..తెలుగు వారియర్స్‌ విక్టరీ !

Advertisement

అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో ( Karachi National stadium ) జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా… పాకిస్తాన్ అభిమానులు ( Pakisthan Fans )… కరాచీ స్టేడియం ( Karachi stadium ) దగ్గర సందడి చేశారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత.. బయటకు వచ్చి విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అంటూ అరిచారు. అదే సమయంలో ఆర్సిబి నామస్మరణం చేస్తూ మరచిపోయారు. మరి కొంతమంది అయితే… పాకిస్తాన్ బాబర్ అజాం.. డౌన్ డౌన్… విరాట్ కోహ్లీ జిందాబాద్ (  Virat Kohli Zindabad) అంటూ స్లొగన్స్ కూడా ఇచ్చారు.

Also Read: Nz vs Pak Final: చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. సొంత గడ్డపై చిత్తు?

Advertisement

ఇది ఇలా ఉండగా కరాచీ లోని నేషనల్ స్టేడియంలో నిన్న జరిగిన వన్డే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మరోసారి బాబర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు పైన న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి… వన్డే ట్రై సిరీస్ సొంతం చేసుకుంది. చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటు కంటే ముందు… సన్నాహక సిరీస్ లో భాగంగా ఈ వన్డే సిరీస్ నిర్వహించారు. అయితే ఈ టోర్నమెంటులో సొంత గడ్డపై పాకిస్తాన్ మట్టి కరిచింది. ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ).. మరో నాలుగు రోజుల్లోనే ప్రారంభం కానుంది.

ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. హైబ్రిడ్ మోడల్ లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియా మ్యాచ్ లన్ని దుబాయిలో జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ టీంతో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత.. ఆదివారం రోజున అంటే..  ఫిబ్రవరి 23వ తేదీన ఆతిధ్య పాకిస్థాన్ జట్టుతో  తలపడుతుంది టీమిండియా. కాగా  ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం ఇవాళ సాయంత్రం.. దుబాయ్ కు టీమిండియా వెళ్లే ఛాన్సులు ఉన్నాయి.  ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×