E-Paper
Advertisement

Ms Dhoni: ధోనికి ఘోర అవమానం.. “దేశ ద్రోహి” అంటూ పోస్టులు !

Ms Dhoni: ధోనికి ఘోర అవమానం.. “దేశ ద్రోహి” అంటూ పోస్టులు !
Advertisement

Ms Dhoni:  టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఘోర అవమానం జరిగింది. టీమిండియా జట్టుకు మూడు ఐసీసీ టోర్నమెంటులు అందించిన మహేంద్ర సింగ్ ధోనీని విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అభిమానులు టార్గెట్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని… ఓ దేశద్రోహి అంటూ పోస్టులు పెడుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని కి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని కూడా రెచ్చిపోతున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ అభిమానులే… ధోనిని టార్గెట్ చేసి ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.

Also Read: Virat Kohli: చిన్న స్వామిలో తెల్ల పావురాలు…కోహ్లీ కోసం భారీ ప్లాన్.. గూస్ బంప్స్ రావాల్సిందే

Advertisement

దీనికి కారణం లేకపోలేదు. టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ చేసిన కామెంట్లే. మహేంద్ర సింగ్ ధోనీకి ఒక్కనికే… రియల్ ఫాన్స్ ఉన్నారని… తాజాగా హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. మిగిలిన ఆటగాళ్లకు ఉన్న అభిమానులంతా ఫేక్, పెయిడ్ ఆర్టిస్టులే అంటూ బాంబు పేల్చాడు. దీంతో రెచ్చిపోయిన విరాట్ కోహ్లీ అభిమానులు… ధోని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే “SHAME ON DESHDROHI DHONI” అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది.

Also Read: Virat Kohli Fans : కోహ్లీ కి అరుదైన గౌరవం.. చిన్నస్వామి స్టేడియంలో అన్ని 18 జెర్సీలే

Advertisement

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×