E-Paper
Advertisement

Pak on Vaibhav Suryavanshi: వాడు మ‌నిషి కాదు, రాక్ష‌సుడు..వైభ‌వ్ 175 ఇన్నింగ్స్‌పై పాకిస్తాన్ ఫ్యాన్ సంచ‌ల‌నం

Pak on Vaibhav Suryavanshi: వాడు మ‌నిషి కాదు, రాక్ష‌సుడు..వైభ‌వ్ 175 ఇన్నింగ్స్‌పై పాకిస్తాన్ ఫ్యాన్ సంచ‌ల‌నం
Advertisement

Pak on Vaibhav Suryavanshi: అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026 ) నిన్న ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ( England U19 vs India U19, Final ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుపై 100 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించాడు వైభవ్ సూర్య వంశీ. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ పై పాకిస్తాన్ ( Pakistan man ) అభిమాని సంచలన వీడియో చేశారు. వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi) అసలు మనిషి కాదని.. వాడు రాక్షసుడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది.

Also Read: Scotland Cricket Team: ఇండియాలో అడుగుపెట్టిన స్కాట్లాండ్‌…పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఇక గాజులు వేసుకోవాల్సిందే ( India vs Pakistan)

వైభ‌వ్ మ‌నిషి కాదు, రాక్ష‌సుడు.. 175 ఇన్నింగ్స్‌పై పాకిస్తాన్ ఫ్యాన్ సంచ‌ల‌నం

Advertisement

ఐసీసీ అండర్ 19 ను వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Under 19 World Cup 2026 ) భాగంగా టీమిండియా ఫైనల్స్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ను దారుణంగా ఓడించిన టీమిండియా ఆరవ సారి చాంపియన్ అయింది. ఈ తరుణంలో ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ అద్భుతంగా రాణించాడు. 80 బంతుల్లో ఏకంగా 175 పరుగులు సాధించాడు వైభవ్ సూర్య వంశీ. ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా 50 ఓవర్లు ఆడి, తొమ్మిది వికెట్లు రాసిపోయిన టీమ్ ఇండియా అండర్ 19 జట్టు 411 పరుగులు సాధించింది.

ఈ సందర్భంగా 15 సిక్సర్లు అలాగే 15 బౌండరీలతో రెచ్చిపోయాడు వైభవ్ సూర్య వంశీ. ఫైనల్ మ్యాచ్లో ఇలాంటి భయంకరమైన ఇన్నింగ్స్ ఆడిన తొలి ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. దీంతో సోషల్ మీడియాలో వైభవ్ సూర్య వంశీ పేరు మారుమవుతోంది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి షాకింగ్ వీడియో పెట్టారు. 175 పరుగులు కొట్టడం చాలా అరుదు అని చెప్పారు. వాడు మనిషి కాదు రాక్షసుడు అంటూ బాంబు పేల్చారు.

టీమిండియా కు భారీ ప్రైజ్ మనీ

Advertisement

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ( ICC Under 19 World Cup 2026 ) గెలిచిన టీమ్ ఇండియా జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) భారీ నజరానా ప్రకటించింది. టీమిండియా జట్టుకు ( Team India) 7.5 కోట్ల నజరానా ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ డ‌బ్బును టీమిండియా ప్లేయ‌ర్లు, స్టాఫ్‌, సిబ్బంది, కోచ్ ల‌కు ఇవ్వ‌నున్నారు.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ ఇదే, ఆసీస్ కు ఎదురుదెబ్బ‌..టీమిండియా మ్యాచ్ లు ఎక్కడ ఉచితంగా చూడాలంటే

?utm_source=ig_web_copy_link

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×