BigTV English

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Navdeep wins Paris 2024 Paralympics javelin throw gold: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగరి ఫైనల్ మ్యాచ్‌లో నవదీప్ సింగ్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ మేరకు నవదీప్.. 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు.


అయితే, తొలుత ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం దక్కించుకున్నాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీరట్లు విసిరినా నిర్వాహకులు ఆయనను డిస్ క్వాలిఫై చేయడంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా నిలిచారు. ఈ మేరకు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

భారత అథ్లెట్ నవదీప్ తొలుత రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.


కాగా, అంతకుముందు మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్యం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది.

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×