BigTV English
Advertisement

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Navdeep wins Paris 2024 Paralympics javelin throw gold: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగరి ఫైనల్ మ్యాచ్‌లో నవదీప్ సింగ్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ మేరకు నవదీప్.. 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు.


అయితే, తొలుత ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం దక్కించుకున్నాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీరట్లు విసిరినా నిర్వాహకులు ఆయనను డిస్ క్వాలిఫై చేయడంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా నిలిచారు. ఈ మేరకు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

భారత అథ్లెట్ నవదీప్ తొలుత రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.


కాగా, అంతకుముందు మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్యం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది.

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×