BigTV English

Paris Olympics: పీవీ సింధు మరో విజయం.. ప్రీ క్వార్టర్స్!

Paris Olympics: పీవీ సింధు మరో విజయం.. ప్రీ క్వార్టర్స్!

Paris Olympics PV Sindhu registers dominant win: పారా ఒలింపిక్స్ లో భాగంగా మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సత్తా చాటుతుంది. ఈ మేరకు గ్రూప్ స్టేజీలో నిర్వహించిన మహిళల సింగ్స్ రెండో రౌండ్‌లో పీవీ సింధు విజయం సాధించింది. ఎస్తోనియా దేశానికి చెందిన క్రిష్టినా కుబాపై గెలుపొందింది. 21-5, 21-10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సింధు రౌండ్ 16 ఫ్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు.


ఈ మ్యాచ్ కేవలం 32 నిమిషాల్లోనే ముగిసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే పీవీ సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లలోనూ మాల్దీవులకు చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్ పై విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. 2016లో రియో గేమ్స్ లో రజత పతకం, టోక్యోలో జరిగిన గత ఎడిషన్ లో కాంస్యం సాధించింది.

Also Read:  సంజూ శాంసన్ కి ఏమైంది?


తొలి గేమ్ లో క్రిస్టినా ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే రెండో గేమ్ ప్రారంభమైన కాసేపు ధీటుగా పోటీ ఇచ్చింది. ఆ తర్వాత సింధు పుంజుకొని ఎక్కువ పాయింట్లు సాధించింది. ఈ గేమ్ ప్రారంభం నుంచి సింధు ఎక్కడా కూడా ఏకాగ్రత కోల్పోలేదు. క్రిస్టినాకు కనీసం అవకాశం ఇవ్వకుండా గేమ్ ను పూర్తి చేసింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×