BigTV English

Rishabh Pant’s Offer: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

Rishabh Pant’s Offer: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

Rishabh Pant’s peculiar Offer to Neeraj Chopra: ఒలింపిక్స్‌ 2024లో భారత్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్ చేరాడు. ఈ తరుణంలో నీరజ్ చోప్రా ఫైనల్ మ్యాచ్‌లో స్వర్ణం గెలవాలని 140 కోట్ల భారతీయులు ప్రార్థిస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై ఇండియన్ క్రికెటర్ రిషభ్ పంత్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.


గురువారం రాత్రి 11:55 నిమిషాలకు జరగనున్న ఒలింపిక్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ఫ్యాన్స్ లో ఒకరికి రూ.1,00,089 బహుమతిగా ఇస్తానని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు.  ఈ ట్వీట్ ను లైక్ చేయడంతోపాటు అత్యధికంగా కామెంట్ చేసిన వారికి ఈ బహుమతి వరిస్తుందని రాసుకొచ్చాడు. ఈ విధంగా అత్యధికంగా కామెంట్స్ చేసిన వారిలో మొదటి 10 మందిని ఎంపిక చేసి ఫ్లైట్ టికెట్స్ ఇస్తానని వెల్లడించాడు. అయితే భారత్ తోపాటు దేశం బయటినుంచి కూడా నా సోదరుడికి మద్దతు ఇద్దామని పంత్ పిలుపునిచ్చాడు.

Related News

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Big Stories

×