BigTV English

Rishabh Pant’s Offer: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

Rishabh Pant’s Offer: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

Rishabh Pant’s peculiar Offer to Neeraj Chopra: ఒలింపిక్స్‌ 2024లో భారత్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్ చేరాడు. ఈ తరుణంలో నీరజ్ చోప్రా ఫైనల్ మ్యాచ్‌లో స్వర్ణం గెలవాలని 140 కోట్ల భారతీయులు ప్రార్థిస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై ఇండియన్ క్రికెటర్ రిషభ్ పంత్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.


గురువారం రాత్రి 11:55 నిమిషాలకు జరగనున్న ఒలింపిక్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ఫ్యాన్స్ లో ఒకరికి రూ.1,00,089 బహుమతిగా ఇస్తానని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు.  ఈ ట్వీట్ ను లైక్ చేయడంతోపాటు అత్యధికంగా కామెంట్ చేసిన వారికి ఈ బహుమతి వరిస్తుందని రాసుకొచ్చాడు. ఈ విధంగా అత్యధికంగా కామెంట్స్ చేసిన వారిలో మొదటి 10 మందిని ఎంపిక చేసి ఫ్లైట్ టికెట్స్ ఇస్తానని వెల్లడించాడు. అయితే భారత్ తోపాటు దేశం బయటినుంచి కూడా నా సోదరుడికి మద్దతు ఇద్దామని పంత్ పిలుపునిచ్చాడు.

Related News

SRH: ఫ్యాన్స్ కు షాక్.. SRH నుంచి ఇద్దరు ప్లేయర్లు ఔట్.. కాటేరమ్మ కొడుకు కూడా !

Abhishek Sharma: SRHలో మిస్ అయింది… ఆసియా కప్ లో 300 కొడతాం… అభిషేక్ వార్నింగ్ !

Kohli’s son: కోహ్లీ కొడుకు పుట్టిన గడియపై రచ్చ.. RCB ప్లేయర్ల జట్లే ఛాంపియన్స్

Dhanashree Verma: చాహల్ టార్చర్… కేకలు పెట్టి ఏడ్చిన ధనశ్రీ!

Ashwin: శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ కారణంగానే ముంబైలో వరదలు… అశ్విన్ సంచలనం

Asia Cup 2025 : ఆసియా కప్ లో మొత్తం ముంబై, KKR ప్లేయర్లే

Big Stories

×