E-Paper
Advertisement

SA vs IND 3rd ODI : సెంచరీతో చెలరేగిన శాంసన్.. వన్డే సిరీస్ టీమిండియా సొంతం..

SA vs IND 3rd ODI : సెంచరీతో చెలరేగిన శాంసన్.. వన్డే సిరీస్ టీమిండియా సొంతం..
Advertisement

SA vs IND 3rd ODI : భారత యువ జట్టు అదరగొట్టింది. గత జనవరిలో స్టార్ ప్లేయర్లు ఉన్నా.. భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇప్పుడు కుర్ర జట్టు దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలోనే దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకుంది. గత సిరీస్ లో ఆటగాళ్లెవరూ జట్టులో లేకపోయినా.. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో యువ జట్టు దక్షిణాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్‌ పట్టేసింది. గురువారం ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది.

సంజు శాంసన్‌ 108 పరుగులతో సెంచరీ చేయగా.. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 77 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.

Advertisement

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా సంజు శాంసన్ నిలవగా.. అర్షదీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. అంతకు ముందు టీ-20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. జనవరి 26 నుంచి టెస్టు సిరీస్‌ జరగనుంది.

.

Advertisement

.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×