E-Paper
Advertisement

ఆసియా క్రీడల్లో భారత్ తో మ్యాచ్ ఉంటే, పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది

ఆసియా క్రీడల్లో భారత్ తో మ్యాచ్ ఉంటే, పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది
Advertisement

Shoaib Akhtar On IND VS PAK:  ఆసియా క్రీడాలు 2026 టోర్నమెంట్ లో (2026 Asian Games tournament) భాగంగా టీమిండియాతో పాకిస్తాన్ తలపడితే (Shoaib Akhtar On IND VS PAK), మా వాళ్లు చిత్తుగా ఓడిపోతారని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar ) వివాదాస్పద స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం భారత జట్టు అత్యంత బలంగా ఉందని… ఆ జట్టును చూస్తే పాకిస్తాన్ క్రికెటర్లు ప్యాంట్లు తడుపుకుంటారని బాంబు పేల్చారు. ఆసియా క్రీడలలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య అసలు మ్యాచ్ జరగకపోవడం బెటర్ అన్నారు. జరిగితే మాత్రం… పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పరాభవం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఆసియా క్రీడలలో మ్యాచ్ జరుగుతుందా ?

2026 ఆసియా క్రీడలలో ఇండియా ఉమెన్స్‌ వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ జ‌ట్ల మధ్య మ్యాచ్ దాదాపు ఉండకపోవచ్చు. ఇప్పటికే ఈ ఆసియా క్రీడల నేపథ్యంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఇండియా అలాగే పాకిస్తాన్ వేరు వేరు గ్రూపుల్లో ఉన్నాయి. ఇవాళ సెమీ ఫైనల్స్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అటు మరో సెమీ ఫైనల్ లో ఇండియా ఉమెన్స్ వర్సెస్ బంగ్లాదేశ్ ఉమెన్స్‌ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో, ఇండియా విజయం సాధించింది.

Advertisement

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీన ఫైనల్ లో శ్రీలంకతో స్వర్ణ పత‌కం కోసం టీమిండియా తలపడుతుంది. అయితే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఉంటే టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేది. కానీ ఆ మ్యాచ్ మిస్ అయిందని చెప్పవచ్చు. ఒకవేళ ఫైనాల్స్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఉమెన్స్ ఓడిపోతే, మాత్రం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది. కాంస్య పతకం కోసం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ ఉంటుంది. ఇటు పురుషుల క్రికెట్ లో… ఇండియా, పాకిస్తాన్ జట్లు తమ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ల‌లో గెలిచి సెమీ ఫైనల్స్ లేదా ఫైనల్స్ చేరితే అక్కడ తలపడతాయి.

ఆసియా క్రీడల్లో భారత్ తో మ్యాచ్ ఉంటే, పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది

Advertisement

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ టీం ఇండియాతో మ్యాచ్ జరిగితే మాత్రం పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. వాళ్లతో ఆడడం కంటే.. ఇప్పుడే బ్యాగులు సర్దుకొని ఇంటికి రావడం బెటర్ అన్నారు. అనవసరంగా మ్యాచ్ ఆడితే మాత్రం… దారుణంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోతుందని అంచనా వేశారు.

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

 

 

Related News

జై షా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన రిజ్వాన్‌.. PCBపై ఫిర్యాదు చేస్తూ లేఖ‌

నన్ను దించేసి, PCB కుర్చీలో కూర్చునేందుకు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు

హర్మన్‌ప్రీత్ కౌర్ కు అస‌లు సిగ్గుందా? షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చావంటూ ట్రోల్స్‌

ఇండియ‌న్స్ కంటే, పాకిస్తాన్ వాళ్లకే దేశ భ‌క్తి ఎక్కువ‌ !

ఫ్లాట్ పిచ్ ల్లో సెంచ‌రీ చేయ‌డం మ‌గ‌త‌నం కాదు, ద‌మ్ముంటే బాబ‌ర్ లాగా ఆడాలి

టీమిండియా క్రికెటర్ల మెడ‌పై మోడీ స‌ర్కార్‌ క‌త్తి పెడుతోంది !

టీమిండియాలో సౌర‌వ్ గంగూలీని తిట్ట‌ని వాడు లేడు…సెహ్వాగ్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×