E-Paper
Advertisement

Tim David: ప్రీతి జింటాను ర్యాగింగ్ చేసిన టిమ్ డేవిడ్…పంజాబ్ గ‌డ్డ‌పై తొడ కొట్టి మ‌రీ

Tim David: ప్రీతి జింటాను ర్యాగింగ్ చేసిన టిమ్ డేవిడ్…పంజాబ్ గ‌డ్డ‌పై తొడ కొట్టి మ‌రీ
Advertisement

Tim David:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయ‌ల్ చాలెంజర్స్ బెంగళూరు (Punjab Kings vs Royal Challengers Bengaluru) మధ్య 61వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఏకంగా 23 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విక్టరీతో నేరుగా ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత బెంగుళూరు ఆటగాడు టిమ్ డేవిడ్ మరోసారి రెచ్చిపోయి ప్రవర్తించాడు. మొన్న ముంబై ఇండియన్స్ జట్టును ఉద్దేశించి అసభ్యకరంగా వేలు చూపించిన టిమ్ డేవిడ్… ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాను దారుణంగా ర్యాగింగ్ చేశాడు.

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

Advertisement

పంజాబ్ కింగ్స్ పైన 23 పరుగుల తేడాతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగుళూరు విజయం సాధించింది. చివరలో అజ్మతుల్లా ఒమర్జాయ్ క్యాచ్ అందుకున్న తర్వాత… పంజాబ్ ఓనర్ ప్రీతి జింటాను చూస్తూ తొడగొట్టాడు టిమ్ డేవిడ్. అంతకు ముందు హర్‌ప్రీత్‌ బ్రార్ ( Harpreet Brar) కూడా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగళూరు వికెట్లు తీసిన తర్వాత తొడగొడుతూ రెచ్చిపోయాడు. అయితే దానికి కౌంటర్ గా అజ్మతుల్లా ఒమర్జాయ్ క్యాచ్‌ పట్టిన తర్వాత బెంగళూరు ఆటగాడు టిమ్ డేవిడ్ కూడా అదే విధంగా పంజాబ్ గడ్డపై తొడగొట్టి కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ప్రీతి జింటాను ఉద్దేశించి టిమ్ డేవిడ్ తొడగొట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో టిమ్ డేవిడ్ పై ఖచ్చితంగా మరోసారి బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీసీసీఐకి పంజాబ్ కింగ్స్ ఫిర్యాదు చేసే యోచ‌నలో కూడా ఉందట. అదే జరిగితే టీమ్ డేవిడ్ పై యాక్షన్ ఉండనుంది.

ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో (Indian Premier League 2026 Tournament) భాగంగా పంజాబ్ కింగ్స్ పైన ( PBKS) ధర్మశాల వేదికగా బెంగళూరు ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ పైన 23 పరుగుల తేడాతో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… నేరుగా ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్లడం జరిగింది. ఇక మిగిలిన మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు రావాల్సి ఉంటుంది. ఈ మూడు స్థానాల కోసం సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ టీమ్స్ లోనే మూడు ఫైనల్ అవుతాయి.

Advertisement

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

 

 

 

 

 

 

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×