E-Paper
Advertisement
ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. స్పందించిన టీమ్!
రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. ‘పెద్ది’ రిలీజ్ ముందే బిగ్ ట్విస్ట్!
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డు నివేదిక.. అధికారులపై చర్యలు, రాజకీయ నేతల మాటేంటి?
ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఒకే రోజు రూ.2,950 కోట్ల బకాయిల విడుదల!
ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది?- నటి హేమ
IAS Transfers: ఏపీలో పలువురు IAS అధికారుల బదిలీ.. కార‌ణం ఏంటంటే
AP CM Progress Report: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మాడియా బ్యాన్, రైతులకు గుడ్ న్యూస్, ఇంకా ఎన్నో..
Nandi Awards: తెలుగు చిత్ర పరిశ్రమకు నంది అవార్డులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ తీపి కబురు..15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్!

AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది సర్పంచ్‌లు తమ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి, అత్యవసర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిధుల వినియోగంపై ఉన్న ప్రతిష్టంభన […]

YSRCP : ఆగిన గుండె.. శవరాజకీయానికి తెరలేపిన వైసీపీ!
AP Government: వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్లాట్ల అభివృద్ధికి రూ.23వేల కోట్లు కేటాయింపు
Akhanda 2 Tickets : అఖండ 2 టికెట్లపై మళ్లీ ధర పెంపు… ఈ సారి ఏం మారిందంటే?
AP Government: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేషన్‌లో మళ్లీ రాగులు, జొన్నలు
AP Govt: 16,666 ఎకరాల భూసమీకరణకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు.. ఇదిగో గ్రామాల జాబితా
Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Botsa Satyanarayana: రైతులు, ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. మొంథా తుఫాను ప్రకృతి విపత్తులో పంటలు, రైతులు గణనీయంగా నష్టపోయినా, ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని, సహాయం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ, “ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉంది. తుఫాను పంట నష్టంపై కూడా స్పష్టత లేదు. మా హయాంలో రైతులకు గిట్టుబాటి ధరలు, సబ్సిడీలు […]

Big Stories

Advertisement
×