BigTV English
Nara Lokesh : పాదయాత్రకు సిద్ధమైన లోకేష్.. 2023 జనవరి 27న ప్రారంభం
Chola Suite : చోళ సూట్ .. ఎంత టైట్ సెక్యూరిటీయో తెలుసా?
MODI: మోదీతో భేటీ కానున్న జనసేనాని.. రెండురోజులపాటు విశాఖలోనే జగన్,పవన్
Pawan Kalyan : వేమన మాయం.. వైఎస్ఆర్ ప్రత్యక్షం ..పద్యంతో పవన్ పంచ్
Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..

Sajjala : ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఇప్పటం, విశాఖలపై సజ్జల..

Sajjala : ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన గర్జన రోజునే పవన్‌ అక్కడికి వచ్చి ఉద్దేశపూర్వంగానే రాద్ధాంతం […]

Ayyanna case : అయ్యన్నపై సీఐడీ దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
Visakha Steel Plant : మోదీ విశాఖ పర్యటనపై టెన్షన్..స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉద్ధృతం

Visakha Steel Plant : మోదీ విశాఖ పర్యటనపై టెన్షన్..స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉద్ధృతం

Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ప్రధాని నవంబర్ 11న నగరానికి వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆందోళన బాటపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ మెయిన్‌గేట్‌ నుంచి రైల్వే డీఆర్‌ఎమ్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డీఆర్‌ఎమ్‌ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్యక్రమాలు ఇవే..నవంబర్ 11న […]

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు
Ap jobs : ఏపీ జిల్లా కోర్టుల్లో భారీగా ఉద్యోగాలు.. నవంబర్ 11 వరకే గడువు
Papikondala tour : పాపికొండల టూర్ కు గ్రీన్ సిగ్నల్..టిక్కెట్ ధర ఎంతో తెలుసా?
Ap bifurcation act: ఏపీ విభజన సమస్యల పరిష్కారానికి దారేది?
Chandrababu : కూల్చివేతలు మానండి..ఏదైనా నిర్మించి చూడండి: చంద్రబాబు
TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి వివిధ బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ప్రకటించింది. స్వామివారికి 10,258.37 కేజీల బంగారం ఉందని వెల్లడించింది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేశామని టీటీడీ వివరించింది. గత మూడేళ్లలో స్వామి వారి ఆదాయం బాగా పెరిగిందని వెల్లడించింది. శ్రీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో […]

YS Sharmila : షర్మిల కోసం ఏపీలో పిచ్చాసుపత్రి!.. జగన్ కు ఓ మంత్రి లేఖ!
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై ఎవరూ రెక్కీ నిర్వహించలేదు: తెలంగాణ పోలీసులు

Big Stories

×