E-Paper
Advertisement
CM Chandrababu Naidu: విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సీఎం ఫోకస్.. 2032 నాటికి 135 బిలియన్ డాలర్లే లక్ష్యం

CM Chandrababu Naidu: విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సీఎం ఫోకస్.. 2032 నాటికి 135 బిలియన్ డాలర్లే లక్ష్యం

CM Chandrababu Naidu: ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత కీలకమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని పలు కీలక ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడంతో పాటు, ‘విశాఖ ఎకనామిక్ రీజియన్‌’ (VER) అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేసిన సీఎం.. నిర్మాణ దశలో ఉన్న […]

Minister Narayana: కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం.. కొత్తవలసలో థీమ్ బేస్డ్ సిటీ

Minister Narayana: కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం.. కొత్తవలసలో థీమ్ బేస్డ్ సిటీ

Minister Narayana: విశాఖపట్నం నగరం అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా.. మంత్రి నారాయణ ఆదివారం VMRDA కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. నగరంతో అనుసంధానించే మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులను స్పష్టంగా హెచ్చరించి, పనుల నాణ్యతపై రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి గేట్‌వే అవుతుందని మంత్రి పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఎయిర్‌పోర్ట్‌కి నగరం నలుమూలల నుంచి 7 ప్రధాన […]

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Bhogapuram Airport: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏవియేషన్‌ విభాగానికి హబ్‌‌గా మారనుందా? ఈ ఏడాది చివరలో ట్రయిల్ రన్ మొదలుపెట్టాలని పౌరవిమానయాన శాఖ భావిస్తోందా? కేవలం ఎయిర్‌పోర్టు కాకుండా ఏవియేషన్ యూనివర్సిటీ రాబోతుందా? అదే జరిగితే సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా ఏవియేషన్‌కు హబ్‌గా ఏపీ మారునుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయిల్ రన్ మంగళవారం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పనులను కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. దాదాపు […]

Uttarandhra: ఆ ఒక్కటి పూర్తయితే ఉత్తరాంధ్రలో టీడీపీకి తిరుగుండదు
Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

Bhogapuram Airport:  ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. పెట్టుకున్న టార్గెట్‌కు ముందుగా పనులు పూర్తి అవుతున్నాయి. ఓవైపు రాజధాని అమరావతి.. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు.. మరోవైపు భోగాపురం ఎయిర్ పోర్టు పనులు జెట్ వేగంతో సాగుతున్నాయి. తాజాగా జులై చివరి నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 84 శాతం పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్​ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. […]

Bhogapuram Airport: ఎయిర్‌పోర్ట్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్ర ఎలా మారనుంది?
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు తొలి అడుగు.. రన్ వేపై విమానం చక్కర్లు
Bhogapuram Airport: భోగాపురంలో విమానశ్రయమే కాదు.. మరో 500 ఎకరాల్లో.. ప్రభుత్వ కీలక ప్రకటన
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. రాత్రి వేళ కేంద్రమంత్రి పనుల పరిశీలన

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. రాత్రి వేళ కేంద్రమంత్రి పనుల పరిశీలన

Bhogapuram Airport: ఏపీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లక్ష్యం కంటే ముందుగా పూర్తి చేయాలనే ఆలోచన కేంద్రం ఉంది. ఎయిర్‌పోర్టు పనులు 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఆరోసారి భోగాపురం పనులను పరిశీలించారు. ఇప్పటివరకు పగలు పనులను పరిశీలించిన కేంద్రమంత్రి, […]

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

Andhrapradesh: ఏపీ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా పక్కన పెట్టి విశాఖపట్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, చంద్రబాబు సర్కారు వైజాగ్ తో పాటు అమరావతికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ లో భాగంగా భోగాపురం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026లోగా అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రపంచ స్థాయి రాజధాని […]

Big Stories

Advertisement
×